• Home » Khammam

Khammam

రాజకీయాల్లో భాష మారాలి.. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

రాజకీయాల్లో భాష మారాలి.. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలు జరగటం సంతోషకరమని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ‘అటల్‌జీకి అక్షర నిరాజనం’ కవితా సంకలనం పుస్తకం ఆవిష్కరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

వైరాలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. కారును ఆపి చెక్ చేయగా..

వైరాలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. కారును ఆపి చెక్ చేయగా..

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా అవుతున్న 101.2 కిలోల ఎండు గంజాయితో పాటు 2.7 కిలోల హాషీష్ ఆయిల్‌ను.. ఖమ్మం జిల్లా వైరాలో పోలీసులు పట్టుకున్నారు.

బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసులో సంచలన విషయాలు..

బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసులో సంచలన విషయాలు..

ప్రముఖ రచయిత, సాహిత్య పరిశోధకుడు, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్(48)ని ఈనెల 14వ తేదీన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌లో బొగ్గుల శ్రీనివాస్‌ని కారుతో సహా పడేశారు. ఈ విషయంపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు జరిపారు..

కొత్తగూడెం కార్పొరేషన్ తొలి పాలకవర్గ ప్రమాణ స్వీకారం

కొత్తగూడెం కార్పొరేషన్ తొలి పాలకవర్గ ప్రమాణ స్వీకారం

కొత్తగూడెం కార్పొరేషన్ తొలి పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది. మేయర్‌గా సీపీఐ, డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ కార్పొరేటర్లు దక్కించుకున్నారు.

కొత్తగూడెం కార్పొరేషన్‌పై వీడిన ఉత్కంఠ..

కొత్తగూడెం కార్పొరేషన్‌పై వీడిన ఉత్కంఠ..

భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఉత్కంఠ వీడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి సమావేశం కావడంతో ఉత్కంఠకు తెరపడింది. కొత్తగూడెం కార్పొరేషన్ అంశంపై చర్చించిన నేతలిద్దరూ ఓ అంగీకారానికి వచ్చారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి  ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్‌ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రూ. 5 కోట్ల విలువైన 953 కేజీల గంజాయి తగులబెట్టిన అధికారులు

రూ. 5 కోట్ల విలువైన 953 కేజీల గంజాయి తగులబెట్టిన అధికారులు

ఖమ్మం జిల్లాలో ఐదు కోట్ల రూపాయల విలువైన గంజాయిని తగులబెట్టారు. 47 కేసులలో స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో దగ్ధం చేశారు.

ఏ అవసరం ఉన్నా అండగా నిలుస్తా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఏ అవసరం ఉన్నా అండగా నిలుస్తా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మధిరకు కావాల్సింది అభివృద్ధి మాత్రమే అని.. రాజకీయాలు కాదని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిరలో డిప్యూటీ సీఎం భారీ రోడ్ షోలో పాల్గొన్నారు..

ఇక్కడ ఓట్లు అమ్మబడవు...

ఇక్కడ ఓట్లు అమ్మబడవు...

పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల సందడి జోరుగా సాగుతోంది. అలాగే ఓట్లకోసం ప్రధాన పార్టీ నేతలు పడరానిపాట్లు పడుతుండగా... కొంతమంది వ్యక్తులు మాత్రం తమ నిజాయతీని చాటుకుంటున్నారు. అశ్వారావుపేట పట్టణంలోని ఓ వ్యక్తి ఇక్కడ ఓట్లు అమ్మబడవు.. అంటూ ఫ్లెక్సీ కట్టారు. వివరాలిలా ఉన్నాయి.

టమాటా ధర ఢమాల్

టమాటా ధర ఢమాల్

టమాటా ధర తగ్గిపోయింది. దీంతో టమాటా సాగుచేసిన రైతు తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతన్నాడు. గత పది. పదిహేనురోజుల క్రితం వరకు కిలో టమాటా రూ. 40 నుంచి రూ. 50 వరకు ఉండగా ప్రస్తుతం పడిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి