టెండర్ కోసం దాచుకున్న డబ్బు..కాపు కాసి మరీ ఎత్తుకెళ్లిన దొంగ
ABN, Publish Date - Oct 18 , 2025 | 09:47 PM
ఓ దొంగ హోటల్ యజమాని దగ్గర ఉన్న డబ్బు బ్యాగును ఎత్తుకెళ్లాడు. దొంగ ఎత్తుకెళ్లిన బ్యాగులో 2,50,000 రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది.
భద్రాద్రి జిల్లా అశ్వారావు పేటలో భారీ చోరీ జరిగింది. ఓ దొంగ హోటల్ యజమాని దగ్గర ఉన్న డబ్బు బ్యాగును ఎత్తుకెళ్లాడు. దొంగ ఎత్తుకెళ్లిన బ్యాగులో 2,50,000 రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. టెండర్ కోసం దాచుకున్న డబ్బుల్ని ఆ దొంగ కాపు కాసి మరీ దోచుకెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కోసం సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చూడండి
ORS లేబుల్ నిషేధం.. ఫలించిన డాక్టర్ 8 ఏళ్ల పోరాటం
తెలంగాణ బీసీ ధర్నాలో కవిత వారసుడు
Updated at - Oct 18 , 2025 | 09:47 PM