• Home » Kerala

Kerala

IRCTC: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. అస్సలు మిస్ అవ్వకండి..!

IRCTC: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. అస్సలు మిస్ అవ్వకండి..!

IRCTC Keral Tour Package 2024: వర్షాకాలంలో ప్రకృతి పచ్చదనంతో రమణీయంగా ఉంటుంది. అందుకే.. ఈ సీజన్‌లో చాలా మంది టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా దేవ భూమి కేరళ ఈ సీజన్‌లో చాలా అందంగా ఉంటుంది. అందుకే..

Viral Video: జీపును బోటులా వాడడంపై అవాక్కైన ఆనంద్ మహీంద్రా.. వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా..

Viral Video: జీపును బోటులా వాడడంపై అవాక్కైన ఆనంద్ మహీంద్రా.. వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు తమ ప్రాణాలకు తెగించి నీటిలోకి దిగి బాధితులను కాపాడుతుంటారు. మరికొందరు..

Viral: వయనాడ్‌లో విలయాన్ని ముందే పసిగట్టిన ‘కింగిణి’

Viral: వయనాడ్‌లో విలయాన్ని ముందే పసిగట్టిన ‘కింగిణి’

ప్రకృతి సృష్టించే విపత్తులను పశుపక్ష్యాదులు ముందే గుర్తిస్తాయా? అంటే గతంలో సైతం ఇదే అంశంపై చర్చ జరిగింది. 2004లో సునామీ సంభవించింది. అయితే ఈ విషయాన్ని నాడు శునకాలు సైతం పసిగట్టాయంటూ ఓ ప్రచారం అయితే గట్టిగా సాగిన విషయం అందరికి తెలిసిందే.

Wayanad : డ్రోన్ల ద్వారా ఆహారం

Wayanad : డ్రోన్ల ద్వారా ఆహారం

ప్రకృతి సృష్టించిన విలయానికి కేరళలోని వయనాడ్‌ అతలాకుతలమైంది. ఈ పరిస్థితుల్లోనే కొందరు యువకులు తమ ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Viral News: బాధితులను కాపాడిన వయనాడ్ సూపర్ హీరో గల్లంతు.. తిరిగివస్తాడా?

Viral News: బాధితులను కాపాడిన వయనాడ్ సూపర్ హీరో గల్లంతు.. తిరిగివస్తాడా?

సూపర్ హీరోలను సినిమాల్లో చూసే ఉంటాం. వాళ్లంతా రీల్ హీరోలైతే.. ఆపద సమయాల్లో ఆదుకుంటూ కొందరు రియల్ సూపర్ హీరోలు అనిపించుకుంటున్నారు. ఇలాంటి కోవలోకే వస్తారు ప్రజీష్ అనే యువకుడు.

Wayanad Landslides: నాలుగు మృతదేహాలే దొరికాయంటూ మన్సూర్ ఆవేదన

Wayanad Landslides: నాలుగు మృతదేహాలే దొరికాయంటూ మన్సూర్ ఆవేదన

ప్రకృతి సృష్టించిన బీభత్సంతో వయనాడ్‌లో ఎటు చూసిన విషాదమే. ఇప్పటికే మృతుల సంఖ్య 365 దాటింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ బీభత్సంలో చాలా కుటుంబాలు.. తమ కుటుంబ సభ్యులను పొగొట్టుకున్నాయి. ఈ ఘటన చోటు చేసుకుని వారం రోజులవుతుంది. అయితే నేటికి తమ కుటుంబ సభ్యుల జాడ తెలియక పలువురు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

Wayanad : వయనాడ్‌లో 365కు పెరిగిన మరణాలు

Wayanad : వయనాడ్‌లో 365కు పెరిగిన మరణాలు

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ విషాదంలో మృతుల సంఖ్య 365కు చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మృతుల్లో 30 మంది చిన్నారులున్నారు.

Wayanad Landslide: కష్టకాలంలో మేము సైతం అంటున్న యూడీఎఫ్ ఎమ్మెల్యేలు.. ఒక నెల జీతం వయనాడ్ బాధితులకే

Wayanad Landslide: కష్టకాలంలో మేము సైతం అంటున్న యూడీఎఫ్ ఎమ్మెల్యేలు.. ఒక నెల జీతం వయనాడ్ బాధితులకే

కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన (Wayanad Landslide) ఘటన వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య 219కి చేరగా.. ఇంకా 200 మందికిపైగా ఆచూకీ లభించట్లేదు.

Suresh Gopi: వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటిస్తారా.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

Suresh Gopi: వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటిస్తారా.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

కేరళ రాష్ట్రం వయనాడ్‌లో(Wayanad Landslides) కొండ చరియలు విరిగిపడటంతో 350 మందికిపైగా ప్రజలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇంకా 200 మంది ఆచూకీ లభించలేదు.

Wayanad Landslides: తల్లిని మించిన యోధులు ఎవరూ లేరన్నది ఇందుకేనేమో..!!

Wayanad Landslides: తల్లిని మించిన యోధులు ఎవరూ లేరన్నది ఇందుకేనేమో..!!

‘ కంటేనే అమ్మ కాదు.. కరుణించే ప్రతీ దేవత అమ్మే ’.. అని ఓ కవి చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఏ బిడ్డ అయినా ఆకలితో ఉన్నా.. ఏడ్చినా అమ్మ చూస్తూ ఊరుకోదు.. ఏదో ఒకటి చేసేంత వరకూ అమ్మ మనసు ఊరుకోదు అంతే..! ఇలాంటి సన్నివేశమే కేరళలో కనిపించింది.. ఒకే ఒక్క సందేశంతో కోట్లాది మనసులను గెలుచుకుంది ఆ అమ్మ..! అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడిదే చర్చ..!

తాజా వార్తలు

మరిన్ని చదవండి