• Home » Kavitha Arrest

Kavitha Arrest

Telangana: ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దనే విపక్ష నేతలకు ఈడీ నోటీసులు: క్రిశాంక్

Telangana: ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దనే విపక్ష నేతలకు ఈడీ నోటీసులు: క్రిశాంక్

కేంద్రంలోని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ప్రభుత్వంపై బీఆర్ఎస్(BRS) అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్(Krishank) సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో ఏ పార్టీ(Political Party) కూడా ఉండకూడదని ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన..

Kavitha: ఉదయం నుంచి హైటెన్షన్.. ఫైనల్‌గా కవితకు బిగ్ షాక్!

Kavitha: ఉదయం నుంచి హైటెన్షన్.. ఫైనల్‌గా కవితకు బిగ్ షాక్!

Kavitha Delhi Liquor Scam Case: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత(Kavitha)కు బిగ్ షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత.. కస్టడీకి ఇవ్వాలని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఫైనల్‌గా 14 రోజులపాటు కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏప్రిల్-09 వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు..

Big Breaking: కవితకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ..

Big Breaking: కవితకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్యే కవిత(MLC Kavitha) విషయంలో రౌస్ అవెన్యూ(Rouse Avenue Court) కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈడీ కస్టడీ(ED Custody) ముగిసిన నేపథ్యంలో ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది ధర్మాసనం.

Kavitha: కవితను ఈడీ అడిగిన మూడు ప్రశ్నలివే..!

Kavitha: కవితను ఈడీ అడిగిన మూడు ప్రశ్నలివే..!

మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోమవారం ప్రశ్నల వర్షం కురిపించింది. హోలీ సందర్భంగా విచారణకు విరామం ఇస్తారని.. ఒకవేళ విచారించినా గంటో, రెండు గంటలో ప్రశ్నిస్తారని కవితతోపాటు

Kavitha: కవితకు 'ఈడీ' మరో ఊహించని షాక్!

Kavitha: కవితకు 'ఈడీ' మరో ఊహించని షాక్!

Kavitha Arrest: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ ఇప్పట్లో వదిలేలా లేదు.!. లెక్కలు తేల్చాల్సిందేనని గట్టిగానే ఉన్నారు అధికారులు. ఇప్పటికే ఈడీ సమన్లు ఇవ్వడం, విచారణ, అరెస్ట్.. కస్టడీ.. మళ్లీ సోదాలు ఇలా వరుస షాకులిచ్చిన అధికారులు త్వరలో మరో కీలక పరిణామంతో తెలంగాణలోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది..

Lok Sabha Elections 2024: కమలం-హస్తం మధ్య నలిగిపోతున్న 'కారు'.. రిపేర్ అయ్యేదెప్పుడో!

Lok Sabha Elections 2024: కమలం-హస్తం మధ్య నలిగిపోతున్న 'కారు'.. రిపేర్ అయ్యేదెప్పుడో!

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నాలుగో విడతలో తెలంగాణలో 17 లోక్‌సభ(Lok Sabha) స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తై వంద రోజులు మాత్రమే గడిచాయి. మూడు నెలల కాలంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. పులి పిల్లైంది..పిల్లి పులైంది అనే సామెతను గుర్తుచేస్తోంది తెలంగాణ రాజకీయం.

Kavitha: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయం.. నిశితంగా పరిశీలిస్తే..!

Kavitha: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయం.. నిశితంగా పరిశీలిస్తే..!

Meka Sravan ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మరో మూడ్రోజులకు పొడిగించిన సంగతి తెలిసిందే. అటు సోదాలు.. ఇటు రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో కవిత రిమాండ్ రిపోర్టును ఈడీ విడుదల చేసింది. ఈ రిపోర్టులో ఈడీ కీలక విషయాలను ప్రస్తావించింది. తాజా ఈడీ అఫిడవిట్‌తో కొత్త పేరు తెరపైకి వచ్చింది..

Kejriwal: అది మీకు అవసరం లేని విషయం.. జర్మనీ ప్రకటనపై భగ్గుమన్న భారత్..

Kejriwal: అది మీకు అవసరం లేని విషయం.. జర్మనీ ప్రకటనపై భగ్గుమన్న భారత్..

లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) అరెస్టుపై జర్మనీ చేసిన కామెంట్లను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని పేర్కొంది.

Kavitha: ఎమ్మెల్సీ కవితకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కోర్టు!

Kavitha: ఎమ్మెల్సీ కవితకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కోర్టు!

Kavitha ED Custody: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాసింత రిలీఫ్ దక్కింది. ఓ వైపు వరుస ఈడీ సోదాలు.. మరోవైపు కస్టడీలో విచారణతో సతమతం అవుతున్న కవిత..

Delhi Liquor Scam: ఢిల్లీ కోర్టులో కవితను హాజరుపర్చిన ఈడీ.. వాదనలు ఇవే

Delhi Liquor Scam: ఢిల్లీ కోర్టులో కవితను హాజరుపర్చిన ఈడీ.. వాదనలు ఇవే

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటి ముగిసింది. దీంతో కాసేపటి క్రితమే కవితను ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హాజరుపర్చారు. ఈడీ తరపున న్యాయవాది జోయాబ్ హుసేన్ వాదనలు వినిపించారు. కవితను విచారించేందుకు మరో అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి