• Home » Karnataka

Karnataka

కర్ణాటక రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా నిషేధం

కర్ణాటక రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా నిషేధం

కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా(Social media) వాడటాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..

రికార్డు స్థాయిలో 17వ సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సిద్ధరామయ్య

రికార్డు స్థాయిలో 17వ సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సిద్ధరామయ్య

సీఎం పదవి ఉంటుందా.. ఊడుతుందా.. అనుకున్నారు. అయితే ఆయనకే అద్భుత అవకాశం దక్కింది. రికార్డు స్థాయిలో సీఎం సిద్ధ రామయ్య శుక్రవారం బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు.

మాది పాలు.. తేనె సంబంధం

మాది పాలు.. తేనె సంబంధం

డీకే శివ కుమార్‌తో తనది పాలు, తేనె సంబంధం అని తమ నెవరూ విడదీయలేరని సీఎం సిద్దరామయ్య అన్నారు.

అదిగో ఎండ..కొనేయ్‌ కుండ..!

అదిగో ఎండ..కొనేయ్‌ కుండ..!

రాజధాని బెంగళూరు నగరంలో వేసవి కాలం ప్రారంభంతోనే ఎండ ప్రభావం కనిపిస్తోంది. సాధారణంగా మార్చి మధ్యనుంచి ఏప్రిల్‌లో ఎండ ఎక్కువగా ఉంటుంది.

రంజీ ట్రోఫీ ఫైనల్.. 584 పరుగులు చేసిన జమ్మూకశ్మీర్

రంజీ ట్రోఫీ ఫైనల్.. 584 పరుగులు చేసిన జమ్మూకశ్మీర్

హుబ్లీ వేదికగా కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ దుమ్ము రేపింది. 527/6 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన జమ్మూ జట్టు 584 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. ప్రత్యర్థి కర్ణాటకు 585 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

విద్యార్థి జుట్టు కత్తిరించిన టీచర్.. తల్లిదండ్రుల ఆగ్రహం

విద్యార్థి జుట్టు కత్తిరించిన టీచర్.. తల్లిదండ్రుల ఆగ్రహం

కర్ణాటక రాష్ట్రం సింధనూరు తాలూకాలోని హోలీ ఫ్యామిలీ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి జట్టు కత్తిరించిన టీచర్‌పై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ప్రాణం తీసిన బుల్లెట్‌ రైడ్‌

ప్రాణం తీసిన బుల్లెట్‌ రైడ్‌

రాత్రి వేళ సరదాగా ‘బుల్లెట్‌ రైడ్‌’కు వెళ్లిన ఇద్దరు యువతులు ప్రమాదబారిన పడ్డారు. వీరిలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు.

కర్ణాటకలో కుమ్ములాట.. కేబినెట్ విస్తరణ కోసం 31 మంది ఎమ్మెల్యేలు రాహుల్‌కు లేఖ

కర్ణాటకలో కుమ్ములాట.. కేబినెట్ విస్తరణ కోసం 31 మంది ఎమ్మెల్యేలు రాహుల్‌కు లేఖ

కర్ణాటకలో నాయకత్వ మార్పు కోసం జరుగుతున్న పోరు మరో మలుపు తిరిగింది. మంత్రివర్గ పునర్వవస్థీకరణలో తమకు చోటు కల్పించాలని కోరుతూ తొలిసారి గెలిచిన 31 మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి సోమవారంనాడు లేఖ రాశారు.

ఆన్‌లైన్ షాపింగ్ మోసం.. కెమెరా ఆర్డర్ పెడితే.. సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయి..

ఆన్‌లైన్ షాపింగ్ మోసం.. కెమెరా ఆర్డర్ పెడితే.. సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయి..

ఆన్‌లైన్‌లో కెమెరా ఆర్డర్ పెట్టుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. పార్సిల్‌లో కెమెరా బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయి. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

నీలి కొంగకు తప్పని బెంగ..!

నీలి కొంగకు తప్పని బెంగ..!

విజయనగర జిల్లా, హగరిబొమ్మనహళ్ళి తాలూకా, మాలవి జలాశయం తీర ప్రాంతాల్లో విదేశీ డెమోసెల్‌ క్రేన్‌ (క్రౌంచ్‌) పక్షులు సందడి చేస్తున్నాయి. ఆహారం కోసం వేలాది పక్షులు ఈ ప్రాంతానికి రావడం గమనార్హం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి