• Home » Karnataka Elections 2023

Karnataka Elections 2023

Karnataka Opinion Poll: 4 శాతం ముస్లిం కోటా రద్దు ప్రభావం బీజేపీపై ఏవిధంగా ఉంటుందంటే..?

Karnataka Opinion Poll: 4 శాతం ముస్లిం కోటా రద్దు ప్రభావం బీజేపీపై ఏవిధంగా ఉంటుందంటే..?

కర్ణాటకలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ, ఈసారి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని

Karnatka Elections: మోదీ..మోదీ.. నినాదాలతో హోరెత్తిన రోడ్‌షో

Karnatka Elections: మోదీ..మోదీ.. నినాదాలతో హోరెత్తిన రోడ్‌షో

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరి కొద్ది గంటలలోనే ముగియనుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు బెంగళూరు సిటీలో భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. ప్రజలు రోడ్డుకి ఇరువైపులా పెద్ద సంఖ్యలో మోదీకి స్వాగతం పలికారు. మోదీ...మోదీ నినాదాలు హోరెత్తాయి. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ఉత్సాహంగా రోడ్‌షోలో పాల్గొన్నారు

PM MODI: బీజేపీ  పక్షాన  ప్రజలే పోరాడుతున్నారు

PM MODI: బీజేపీ పక్షాన ప్రజలే పోరాడుతున్నారు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలే ఆ పార్టీ తరఫున పోరాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Karnataka election: ఓటింగ్‌కు 2 రోజుల ముందు కర్ణాటక కాంగ్రెస్‌కు అనూహ్య మద్ధతు... బీజేపీ అస్సలు ఊహించని విధంగా..

Karnataka election: ఓటింగ్‌కు 2 రోజుల ముందు కర్ణాటక కాంగ్రెస్‌కు అనూహ్య మద్ధతు... బీజేపీ అస్సలు ఊహించని విధంగా..

కర్ణాటక పోలింగ్‌కు (Karnataka election) సమయం దగ్గరపడింది. సోమవారంతో ప్రచారం ముగిసిపోనుంది. దీంతో చివరి రెండు రోజులైన ఆది, సోమవారాల్లో ప్రచారం హోరెత్తబోతోంది.

కర్ణాటకలో కాంగ్రెస్‌దే హవా

కర్ణాటకలో కాంగ్రెస్‌దే హవా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికీ కాంగ్రెసే ముందంజలో ఉందని సీ–ఓటరు తాజా సర్వే తెలిపింది.

Karnataka Elections : ఫస్ట్ టార్గెట్ కర్ణాటక అన్న కేసీఆర్ పత్తా లేరేం.. కుమారస్వామితో చెడిందా.. ఇద్దరి మధ్య పెద్ద కథే నడిచిందా..!?

Karnataka Elections : ఫస్ట్ టార్గెట్ కర్ణాటక అన్న కేసీఆర్ పత్తా లేరేం.. కుమారస్వామితో చెడిందా.. ఇద్దరి మధ్య పెద్ద కథే నడిచిందా..!?

టీఆర్ఎస్‌ను (TRS) బీఆర్ఎస్‌గా (BRS) మార్చిన తర్వాత కొన్ని రోజులపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) యమా యాక్టివ్‌గా ఉన్నారు. జాతీయ స్థాయి నేతలతో..

Karnataka elections: 'రేట్ కార్డ్' ప్రకటనలపై కాంగ్రెస్‌కు ఈసీ నోటీసు..

Karnataka elections: 'రేట్ కార్డ్' ప్రకటనలపై కాంగ్రెస్‌కు ఈసీ నోటీసు..

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చిన దశలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీని టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 'అవినీతి రేట్ కార్డ్' ప్రకటనలపై కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు ఎన్నికల కమిషన్ శనివారంనాడు నోటీసు జారీ చేసింది.

Himanta Sarma: టిప్పు కుటుంబ సభ్యులు సిద్ధూ, డీకే..!

Himanta Sarma: టిప్పు కుటుంబ సభ్యులు సిద్ధూ, డీకే..!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు బీజేపీ కేంద్ర అగ్రనాయకత్వం ఆ రాష్ట్రంలో అలుపెరగని ప్రచారం సాగిస్తోంది. కొడగు జిల్లా విరజ్‌పేటలో ఎన్నికల ప్రచారం ..

Karnataka Polls : సిద్ధరామయ్యను నిలదీయండి.. ప్రజలకు మోదీ పిలుపు..

Karnataka Polls : సిద్ధరామయ్యను నిలదీయండి.. ప్రజలకు మోదీ పిలుపు..

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం

Karnataka Elections: రామభక్తుల కలలను సాకారం చేసిన పీఎం: అమిత్‌షా

Karnataka Elections: రామభక్తుల కలలను సాకారం చేసిన పీఎం: అమిత్‌షా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అయోధ్య రామమందిరం అంశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రస్తావించారు. అయోధ్యలో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి