• Home » Kamareddy

Kamareddy

CM Revanth Reddy: అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలి..

CM Revanth Reddy: అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలి..

కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పకడ్బందీగా అమలు చేయాలి ఆదేశించారు. రాబోయే 15 రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

CM Revanth Reddy Visits Kamareddy: పంట నష్టపరిహారానికి ప్రత్యేక నిధులు.. సీఎం రేవంత్‌రెడ్డి హామీ

CM Revanth Reddy Visits Kamareddy: పంట నష్టపరిహారానికి ప్రత్యేక నిధులు.. సీఎం రేవంత్‌రెడ్డి హామీ

వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని.. తమ ప్రభుత్వం బాధితులను కచ్చితంగా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధితులకు అండగా నిలిచి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy: ఆ చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా?

CM Revanth Reddy: ఆ చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా?

రాష్ట్రంలో వేరే పార్టీ ఉండకూడదని అనుకున్న వారే ఇప్పుడు తన్నుకొని చస్తున్నారని.. చేసిన పాపం ఊరికేపోదని పెద్దలు అన్నట్టే జరుగుతోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Crop Loss: 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం

Crop Loss: 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. జూన్‌, జూలై నెలల్లో రైతులు పంటలు సాగు చేయగా.. అవి ఇంకా నిలదొక్కుకోకముందే వానలు, వరదలకు కొట్టుకుపోతున్నాయి.

Damage Properties: వరుణుడి విధ్వంసం

Damage Properties: వరుణుడి విధ్వంసం

మురికికూపంగా మారిన కాలనీలు! మోకాలి లోతులో చేరిన బురద నీళ్లతో కంపుకొడుతున్న ఇళ్లు! మోటార్లతో అదేపనిగా నీటిని తోడేస్తున్నా పుట్టుకొస్తున్న కొత్త వరదతో సంపులను తలపిస్తున్న అపార్ట్‌మెంట్‌ సెల్లార్లు

TG News: 30 గంటల తల్లి నిరీక్షణకు తెర.. కొడుకును కాపాడిన రెస్క్యూ బృందాలు

TG News: 30 గంటల తల్లి నిరీక్షణకు తెర.. కొడుకును కాపాడిన రెస్క్యూ బృందాలు

ఐదుగురు వ్యక్తులు మానేరులో చిక్కుకుపోయారు. దీంతో వారిని రక్షించడానికి రెస్క్యూ బృందం ఎంత ప్రయత్నం చేసిన ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయత్నాలు విఫలమయ్యాయి. చూస్తుండగానే.. 30 గంటలు గడిచిపోయాయి.

BJP Ramchander Rao: నేడు కామారెడ్డిలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పర్యటన..

BJP Ramchander Rao: నేడు కామారెడ్డిలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పర్యటన..

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం రామచందర్ రావు కామారెడ్డికి వెళ్లనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులకు బీజేపీ అండగా ఉండనుందని భరోసా ఇవ్వనున్నారు.

Telangana floods: వర్షాలు, వరదలతో ఆర్‌అండ్‌బీకి రూ.1,157 కోట్ల నష్టం

Telangana floods: వర్షాలు, వరదలతో ఆర్‌అండ్‌బీకి రూ.1,157 కోట్ల నష్టం

భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు ఇప్పటివరకు రూ.1,157.46 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా సర్కారుకు ఆ శాఖ నివేదికను అందజేసింది.

Pocharam Project: పోచారం ప్రాజెక్టు పైనుంచి ఉప్పొంగిన ప్రవాహం

Pocharam Project: పోచారం ప్రాజెక్టు పైనుంచి ఉప్పొంగిన ప్రవాహం

నిజాం హయాంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు మీద నుంచి నీరు ప్రవహించడం... తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ప్రాజెక్టు సామర్థాన్ని మించి రెండున్నర రెట్ల మేర అధికంగా వరద రావడంతో సమీప గ్రామాల ప్రజలు హడలిపోయారు.

CM Revanth Reddy: నష్టం లెక్కలు వేయండి..

CM Revanth Reddy: నష్టం లెక్కలు వేయండి..

భారీ వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో జరిగిన పంట, ఆస్తి నష్టాలపై నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి