Home » Kalvakuntla Chandrashekar Rao
ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
సాధారణ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న అధికార టీఆర్ఎ్సకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సవాలుగా మారనున్నాయా? ఎన్నికలకు వెళ్లేందుకు ముందే హామీలను అమలు..
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం సభ్యులు ముఖ్యమంత్రి
మునుగోడులో బీజేపీ నుంచి గట్టి సవాల్ ఎదురైన నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. వారంలో మూడు రోజుల పాటు నియోజకవర్గ కేంద్రాల్లోనే
మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని, సంబంధిత కార్యాచరణను వెంటనే ప్రారంభించాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు.
సాధారణ ఎన్నికల ముందు వచ్చిన ప్రతిష్ఠాత్మక ఉప ఎన్నిక. బీఆర్ఎస్ పేరుతో జాతీయ స్థాయికి వెళ్లాలనుకుంటున్న తరుణంలో ఎదురైన మునుగోడు అగ్నిపరీక్షలో అధికార టీఆర్ఎస్ గెలిచింది. కానీ, ఈ గెలుపు వారు ఊహించిన
సిద్దిపేట జిల్లా (Siddipet District) కొండపాక మండలంలోని మర్పడగ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభారాణి (Kalvakuntla Shobha Rani) సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన ప్రయత్నాలపై ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులు పండించిన వడ్లను కొనాలని ఢిల్లీ దాకా వెళ్లి ..
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ను తీవ్రంగా విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేసీఆర్ బహిరంగ సభలో నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
‘‘ఢిల్లీ బ్రోకర్ల (Delhi Brokers)ను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారు. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారు. మేము అంగట్లో పశువులము కాదు’’ అని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు.