Home » KADAPA
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రైవేట్ కాలేజీ కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక లే అవుట్లో రహదారి వేశారు. దీనిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీఐడీ విచారణకు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే..
పులివెందుల పర్యటనకు వచ్చిన మాజీ సీఎం జగన్కు వేద ఆశీర్వచనం అందించిన అర్చకులకు టీటీడీ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు.
ఎండ తీవ్రతకు దేశంలో అనేక ప్రాంతాలు మండిపోతున్నాయి. రోజుల తరబడి కొనసాగుతున్న వడగాడ్పులు, నిప్పుల కొలిమిలా మారిన వాతావరణంతో ప్రజలు ఠారెత్తుతున్నారు.
కడపలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్దదస్తగిరి హత్య కేసుపై ప్రభుత్వం సీరియస్ అయింది. పోలీసులు లోతుగా విచారణ చేస్తూ కేసును అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నారు.
కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లాలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది.
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తును కొనసాగించేలా కేంద్ర దర్యాప్తు సంస్థకు (CBI) ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఇచ్చిన హామీలతో కీర్తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే సుధాకర్ భరోసా ఇచ్చారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమజంట ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. అద్దెకు ఉంటున్న ఇంట్లో ఇద్దరూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకే చీరతో ఫ్యాన్కు ఇరువైపులా ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు.
ఖాజీపేట విద్యార్థిని రామకీర్తనను చంపిన ప్రేమోన్మాది వెంకటేష్పై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనపై కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్పందించారు.
కడప జిల్లాలో బాలిక హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మహిళలు, బాలికలపై దాడులకు తెగబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.