Home » Jupally Krishna Rao
కాంగ్రెస్కు (Congress) కంచుకోటగా పేరున్న ఖమ్మం జిల్లా (Khammam) నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగిస్తోందిది. అధికార బీఆర్ఎస్ను (BRS) ఓడించడమే లక్ష్యంగా ఇవాళ ఖమ్మంలో ‘తెలంగాణ జనగర్జన’ (Telangana JanaGarjana) సభకు తలపెట్టింది...
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై (Jupally Krishna Rao) కొల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి (Beeram Harshavardhan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అన్ని పార్టీలు ఎవరికి వారే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ మంచి జోష్లో ఉన్నట్టు కనిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఆ ఊపు తెలంగాణ కాంగ్రెస్లో కూడా మొదలైంది. ఇందుకు జూపల్లి, పొంగులేటి లాంటి పెద్ద లీడర్లు హస్తం గూటికి చేరడమే కారణం.
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సోమవారం ఢిల్లీల్లో కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. ఈ సాయంత్రం 3గంటలకు ఇరువురు నేతలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మర్యాద పూర్వకంగా కలవనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు (Congress leaders) హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఆదివారం సాయంత్రం టి.కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లా ముఖ్యనేతలకు ఆహ్వానించారు.
హైదరాబాద్: జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలకు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, వెంట కోమటిరెడ్డి, మల్లు రవి, చిన్నారెడ్డి తదితరులు వెళ్లారు. ముందు జూపల్లితో చర్చలు జరిపారు. తర్వాత పొంగులేటి నివాసంలో రెండు గంటల పాటు చర్చలు జరిపారు.
ఎందుకోగానీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లిలు కాంగ్రెస్ పార్టీ నేతలతో మీటింగ్ల మీద మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అయితే వారిద్దరూ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారో ఏమో కానీ పార్టీలో చేరికపై ప్రకటన మాత్రం చేయడం లేదు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో మరోసారి పొంగులేటి, జూపల్లిల భేటీ జరగనుంది.
అవును.. తెలంగాణ కాంగ్రెస్ (TS Congress) చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ (Operation Akarsh) చాపకింద నీరులా సాగుతోంది.. యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Rahul Jodo Yatra), కన్నడనాట కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడంతో తెలంగాణలో పార్టీకి మంచిరోజులు వచ్చినట్లయ్యింది. .
రాహుల్ గాంధీ అమెరికా టూర్ ముగించుకొని ఢిల్లీకి రాగానే చేరికలు ఉంటాయి. ఖమ్మంలో
పొంగులేటి, జూపల్లి (Ponguleti, Jupally).. ఈ పేర్లు గత రెండు, మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu State Politics) హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ఇద్దరి భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన ఎప్పుడు ఉంటుంది..? ఏ పార్టీలో చేరబోతున్నారు..? అనేదానిపైనే చర్చ జరుగుతూనే ఉంది.