• Home » JDU

JDU

Lok Sabha elections: బీహార్‌లో బీజేపీ, జేడీయూ డీల్ ఫైనల్... ఎవరికి ఎన్నెన్నంటే..?

Lok Sabha elections: బీహార్‌లో బీజేపీ, జేడీయూ డీల్ ఫైనల్... ఎవరికి ఎన్నెన్నంటే..?

బీహార్‌లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి పార్టీల మధ్య లోక్‌సభ సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. 17 సీట్లలో బీజేపీ పోటీ చేయనుండగా, నితీష్‌కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యూనైటెడ్ 16 సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ విషయాన్ని సోమవారంనాడు ప్రకటించారు.

Lok sabha Elections 2024: బీహార్‌లో ఎన్డీయే సీట్ల సర్దుబాటు.. నితీష్‌కు ఎన్నంటే..?

Lok sabha Elections 2024: బీహార్‌లో ఎన్డీయే సీట్ల సర్దుబాటు.. నితీష్‌కు ఎన్నంటే..?

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బీహార్‌ లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు 14 సీట్లను బీజేపీ ఆఫర్ చేయగా, చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరస్‌కు-6 సీట్లు బీజేపీ ఆఫర్ చేసింది. ఉపేంద్ర కుష్వాహ, మాంఠీ (హెచ్ఏఎం)కు చెరో సీటు ఇవ్వనుంది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది.

JDU: ఆ విధానం సబబే.. మద్దతు తెలుపుతూ మాజీ రాష్ట్రపతికి జేడీ (యూ) వినతిపత్రం..

JDU: ఆ విధానం సబబే.. మద్దతు తెలుపుతూ మాజీ రాష్ట్రపతికి జేడీ (యూ) వినతిపత్రం..

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఒకే దేశం - ఒకే ఎన్నికలు విధానానికి వివిధ పార్టీల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తుండగా మరికొన్ని స్వాగతిసున్నాయి.

Bihar Floor Test: క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసి, పాటలు పాడుతూ సరదాగా ఆర్జేడీ ఎమ్మెల్యేలు

Bihar Floor Test: క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసి, పాటలు పాడుతూ సరదాగా ఆర్జేడీ ఎమ్మెల్యేలు

బీహర్‌లో నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీలో సోమవారం నాడు నితీశ్ కుమార్ బలం నిరూపించుకోవాల్సి ఉంది.

Bihar Politics: అసెంబ్లీలో బలపరీక్ష వేళ.. కనిపించకుండా పోయిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు

Bihar Politics: అసెంబ్లీలో బలపరీక్ష వేళ.. కనిపించకుండా పోయిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు

బిహార్ సీఎం నితీశ్ కుమార్ త్వరలో అసెంబ్లీలో బల పరీక్షకు వెళ్తున్న వేళ.. ఆర్జేడీ(RJD)కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కనిపించకకుండా పోవడం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. నితీశ్(Nitish Kumar) మహాఘట్‌బంధన్‌ను వీడి బీజేపీ(BJP)లో చేరిన అనంతరం మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ "ఆట ముగియలేదు" అని కామెంట్స్ చేశారు.

Prashant Kishor: బీజేపీలోకి నితీష్.. ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు

Prashant Kishor: బీజేపీలోకి నితీష్.. ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు

2024 లోక్‌సభ ఎన్నికలకు మించి బీజేపీ, జేడీయూ పొత్తు ఉండదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2025లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే నితీష్ యూ టర్న్ తీసుకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

Bihar Political Crisis: బీజేపీకి థ్యాంక్స్ చెప్పిన తేజస్వీ యాదవ్.. పెద్ద ప్లానే ఉందిగా..!

Bihar Political Crisis: బీజేపీకి థ్యాంక్స్ చెప్పిన తేజస్వీ యాదవ్.. పెద్ద ప్లానే ఉందిగా..!

Tejashwi Yadav First Reaction On Nitish: నితీష్ కుమార్ యాదవ్ మహాఘట్‌బంధన్ నుంచి వైదొలిగిన తరువాత తొలిసారి స్పందించారు ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. జేడీ(యూ)(JDU)-బీజేపీ(BJP) కలిసి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.. కానీ, బీహార్‌లో ఆట ఇంకా ముగియలేదు, అసలు గేమ్ ముందుంది అని ఫస్ట్ కామెంట్ చేశారు తేజస్వి యాదవ్.

Bihar politics - Nitish Kumar: సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. రసవత్తరంగా మారిన బీహార్ రాజకీయాలు

Bihar politics - Nitish Kumar: సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. రసవత్తరంగా మారిన బీహార్ రాజకీయాలు

బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

Congress: నితీశ్ రాజీనామాపై స్పందించిన ఖర్గే... ఏమన్నారంటే..

Congress: నితీశ్ రాజీనామాపై స్పందించిన ఖర్గే... ఏమన్నారంటే..

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాపై(Nitish Kumar Resign) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) ఘాటుగా స్పందించారు. కలబురిగిలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. దేశంలో ఆయా రామ్, గయా రామ్‌లాంటి రాజకీయ నేతలు ఎక్కువైపోయారని పరోక్షంగా నితీశ్‌ని ఉద్దేశించి అన్నారు.

Bihar Politics: క్షణక్షణం ఉత్కంఠ.. మంతనాల్లో పార్టీలు తలమునకలు

Bihar Politics: క్షణక్షణం ఉత్కంఠ.. మంతనాల్లో పార్టీలు తలమునకలు

బీహార్‌ రాజకీయాల్లో తలెత్తిన సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి, బీజేపీతో కలిసి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వ్యూహరచన చేస్తుండగా, నితీష్‌ను అక్కున చేర్చుకునేందుకు బీజేపీ అధిష్ఠానం హస్తినలో పావులు కదుపుతోంది. ఇదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపై ఆర్జేడీ సైతం వరుస సమావేశాలు జరుపుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి