Home » Japan
జపాన్లోని ఓ అగ్నిపర్వతం బద్దలై పొగలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటం చూసి అక్కడి ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. ప్రముఖ చిత్రకారిణి ఒకరు చెప్పిన జోస్యం నిజమై తమను సునామీ ముంచెత్తొచ్చని ఆందోళన చెందుతున్నారు.
జపాన్లో 2025 జూలై 5న ఒక పెనువిపత్తు సంభవిస్తుంది. జపాన్కి, ఫిలిప్పీన్స్కి నడుమ సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుంది.
ఎల్లుండి జపాన్ను సునామీ ముంచెత్తుతుందన్న భయాలు హాంకాంగ్లో మిన్నంటాయి. దీంతో, పర్యాటకుల రాక భారీగా పడిపోయింది. సునామీకి సంబంధించి ఓ ఆర్టిస్ట్ తన రేఖా చిత్రాల్లో చేసిన హెచ్చరికలు గతంలో నిజం కావడంతో ఈసారి కూడా విపత్తు తప్పదని జనాలు వణికిపోతున్నారు.
చైనాలోని షాంఘై నుంచి జపాన్లోని టోక్యోకు బయల్దేరిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్-737 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అది నిమిషాల వ్యవధిలోనే 26వేల అడుగులు కిందకు దిగజారిపోయింది.
జపనీస్ బాబా వాంగగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి కూడా భవిష్యత్తును సరిగ్గానే ఊహించగలదని చాలా మంది నమ్ముతారు. ఆమె 2025 జులై నెల గురించి చెప్పిన ఓ వార్తతో ఆ దేశ పర్యాటక రంగం కుదేలైంది. ఆ అంచనా నిజం కాదని జపాన్ అధికారులు చెబుతున్నప్పటికీ చాలా మంది మాత్రం టాట్సుకీ మాటలనే నమ్ముతున్నారు.
కొత్త బాబా వంగా గా పేరొందిన జపాన్ జ్యోతిష్యురాలు రియో టత్సుకి బాంబ్ పేల్చారు వచ్చే నెల 5న జపాన్లో భారీ సునామీ రాబోతోందన్నారు. గతంలో ఆమె చెప్పిన భవిష్యవాణి చాలా వరకు నిజమవడంతో...
బాబా వంగా జోస్యం గురించి అందరికీ తెలుసు. ఆమె చెప్పిన అనేక మాటలు నిజమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా, న్యూ బాబా వంగా జోస్యం అందరినీ కలవరపెడుతోంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో రాబోవు 3 వారాల్లో ఓ పెద్ద విపత్తు సంభవిస్తుందనేది ఈ కొత్త బాబా జోస్యం. దీంతో..
జపాన్లోని ఫుకుయోకా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆఫీస్ లంచ్ బ్రేక్ సమయంలో ఓ యువతి కొన్ని వస్తువులు తీసుకోవడానికి తన ఇంటికి వచ్చింది. బెడ్రూమ్ తలుపు తీసేసరికి ఆమె మంచంపై బాస్ లో దుస్తులతో పడుకుని ఉన్నాడు.
జాతీయ స్థాయి సైన్స్ పరిశోధనల్లో సత్తా చాటిన ముగ్గురు తెలంగాణ విద్యార్థులు జపాన్ పర్యటనకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో మొత్తం 54 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
భారత్ కంటే జపాన్ వెనుకబడటానికి ఓ ముఖ్య కారణం ఉందంటూ వెల్త్ అడ్వైజర్ హర్షల్ భట్టే లింక్డ్ ఇన్లో పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశం అవుతోంది.