Home » Japan
కొత్త బాబా వంగా గా పేరొందిన జపాన్ జ్యోతిష్యురాలు రియో టత్సుకి బాంబ్ పేల్చారు వచ్చే నెల 5న జపాన్లో భారీ సునామీ రాబోతోందన్నారు. గతంలో ఆమె చెప్పిన భవిష్యవాణి చాలా వరకు నిజమవడంతో...
బాబా వంగా జోస్యం గురించి అందరికీ తెలుసు. ఆమె చెప్పిన అనేక మాటలు నిజమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా, న్యూ బాబా వంగా జోస్యం అందరినీ కలవరపెడుతోంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో రాబోవు 3 వారాల్లో ఓ పెద్ద విపత్తు సంభవిస్తుందనేది ఈ కొత్త బాబా జోస్యం. దీంతో..
జపాన్లోని ఫుకుయోకా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆఫీస్ లంచ్ బ్రేక్ సమయంలో ఓ యువతి కొన్ని వస్తువులు తీసుకోవడానికి తన ఇంటికి వచ్చింది. బెడ్రూమ్ తలుపు తీసేసరికి ఆమె మంచంపై బాస్ లో దుస్తులతో పడుకుని ఉన్నాడు.
జాతీయ స్థాయి సైన్స్ పరిశోధనల్లో సత్తా చాటిన ముగ్గురు తెలంగాణ విద్యార్థులు జపాన్ పర్యటనకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో మొత్తం 54 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
భారత్ కంటే జపాన్ వెనుకబడటానికి ఓ ముఖ్య కారణం ఉందంటూ వెల్త్ అడ్వైజర్ హర్షల్ భట్టే లింక్డ్ ఇన్లో పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశం అవుతోంది.
జపాన్ను అధిగమించిన భారత్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతీ అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు.
పహల్గాంలో 26 మంది టూరిస్టులను ఊచకోత కోసిన ఉగ్రదాడిని అభిషేక్ బెనర్జీ ప్రస్తావిస్తూ, దీని వెనుక ఉన్న రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) అనేది ఉందని, అది పాక్ ఉగ్రవాద లష్కరే తొయిబా సంస్థకు చెందనిదని, ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని చెప్పారు.
16 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం రూ.2,44,962 కోట్ల పెట్టుబడులను సాధించింది. జపాన్ పర్యటనలో రూ.12,600 కోట్ల పెట్టుబడులకు సీఎం రేవంత్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జపాన్ పర్యటన ఫలవంతంగా ముగిసింది. రూ.12,062 కోట్ల పెట్టుబడులు, 30,500 ఉద్యోగాలు సాధించడమేకాకుండా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి
హైదరాబాద్కు రండి.. మీ ఉత్పత్తులు తయారుచేయండి.. భారత మార్కెట్తోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసుకోండి.. తెలంగాణను మీ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోండి.. అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి జపాన్ కంపెనీలను సాదరంగా ఆహ్వానించారు.