Home » Jammu and Kashmir
జమ్ముకశ్మీర్లో ఏకకాలంలో భిన్న వాస్తవాలు ప్రతిబింబిస్తున్నాయి. ఎల్ఓసీకి అవతలి ప్రాంతం నిరసనలు, ఉద్రిక్తతలతో అట్టుడుకుతుండగా.. ఇవతలి ప్రాంతంలో మాత్రం జోజిలా టన్నెల్ పూర్తికావడంతో సందడి వాతావరణం నెలకొంది. నియంత్రణ రేఖతో విడిపోయిన రెండు కశ్మీర్ల గాథను ఓసారి పరిశీలిస్తే...
జమ్మూ కశ్మీర్లోని ఉరీ సెక్టార్ కమల్కోట్ ఆర్మీ క్యాంపులో ఘోర ప్రమాదం జరిగింది. గ్రనేడ్ పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు..
శ్రీనగర్ నుంచి లద్దాఖ్ వరకూ దాదాపు 441 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి (ఎన్హెచ్-1) ఉంది. శ్రీనగర్ నుంచి లద్దాఖ్ వెళ్లాలంటే 13వేలకు పైగా అడుగుల ఎత్తులో హిమాలయ పర్వత శిఖరాలను అధిగమిస్తూ, అత్యంత శీతల వాతావరణంలో....
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో పలుచోట్ల భద్రతా దళాలకు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మరణించారు. 200 మంది గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జూన్ 3న ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ చర్చ మొదలైంది. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం చిక్కుల్లో పడిందని, అంతర్గత కలహాలను పార్టీ ఎదుర్కొంటోందని, ఆ కారణంతోనే ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
ఆన్లైన్లో ప్రేమించిన అమ్మాయి కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్కు చెందిన ఓ యువకుడు భారత భూభాగంలోకి చొరబడ్డాడు. వెను వెంటనే భద్రతా దళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి.
జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా డొరిమల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య శనివారంనాడు ఎదురెదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం పోలీసుల సంయుక్త బృందం వలలో ఇద్దరు నుంచి ముగ్గురు పాక్ ఉగ్రవాదులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.
దాడులు చేసేందుకు పాకిస్థాన్ నుంచి భారత్లోకి చొరబడిన లష్కరే తొయిబా ఉగ్రవాది, తన బట్టతల చికిత్స కోసం మొత్తం వాయిదా వేశాడు. గత నెలలో అరెస్టైన ఉగ్రవాది శ్రీనగర్లో రహస్యంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో బయటపడింది.
మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్లైన్స్.. భారత్కు క్షమాపణలు చెప్పింది. జమ్మూ, కశ్మీర్ను పాకిస్థాన్లో భాగంగా చూపుతూ ఉన్న తన నెట్వర్క్ మ్యాప్ను నేపాల్ ఎయిర్లైన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నట్టు లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సోమవారంనాడు ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్కు ఎల్జీ ఆమోదం తెలిపారు.