• Home » Jammu and Kashmir

Jammu and Kashmir

Jammu Kashmir: జమ్మూలో ఎన్‌కౌంటర్.. చిక్కిన ఉగ్రవాదులు..

Jammu Kashmir: జమ్మూలో ఎన్‌కౌంటర్.. చిక్కిన ఉగ్రవాదులు..

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎన్‌‌కౌంటర్‌ జరుగుతోంది. సింక్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.

Kishtwar Terrorist Encounter: జమ్మూ కశ్మీర్‌ కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్..భద్రతా దళాల ఆపరేషన్

Kishtwar Terrorist Encounter: జమ్మూ కశ్మీర్‌ కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్..భద్రతా దళాల ఆపరేషన్

దేశంలో మరొకసారి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. జమ్మూ కశ్మీర్‌ కిష్త్వార్‌ జిల్లా(Kishtwar Terrorist Encounter)లోని చత్రో సింగ్‌పోరాలో ఈరోజు ఉదయం జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

 YouTuber Jyoti Malhotra case: పేరుకు యూట్యూబర్.. చేసేవి గలీజ్ పనులు

YouTuber Jyoti Malhotra case: పేరుకు యూట్యూబర్.. చేసేవి గలీజ్ పనులు

పేరుకు కొంతమంది తాము యూట్యూబర్లమని ట్రావెల్ వీడియోలు తీసుకుంటున్నామని చెప్పుకుంటున్నారు. లోపల అంతా గలీజ్ పనులు చేస్తున్నారు. ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. డ్రగ్స్ ప్రమోట్ చేస్తున్నారని పలువురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Pahalgam Terror Attack: బిడ్డ కోసం వదిలిపెట్టమన్నా వినలేదు.. పహెల్గామ్ మృతుడి భార్య కన్నీరు

Pahalgam Terror Attack: బిడ్డ కోసం వదిలిపెట్టమన్నా వినలేదు.. పహెల్గామ్ మృతుడి భార్య కన్నీరు

పహెల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన భరత్ భూషణ్ భార్య సుజాత తాజాగా మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు. బిడ్డ కోసం వదిలిపెట్టమని వేడుకున్నా కూడా ఉగ్రవాదులు తన భర్తను తలకు గురిపెట్టి కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

PM Modi Pahalgam Attack Response: కలలో కూడా ఊహించని విధంగా శిక్ష విధిస్తాం.. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక

PM Modi Pahalgam Attack Response: కలలో కూడా ఊహించని విధంగా శిక్ష విధిస్తాం.. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక

పహెల్గామ్‌లో దారుణానికి పాల్పడ్డ ఉగ్రవాదులకు మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ దారుణంపై తొలిసారి ఆయన స్పందిస్తూ తీవ్ర హెచ్చరికలు చేశారు.

Pahalgam Terror Attack: పాక్‌పై భారత్ ఇప్పటివరకూ తీసుకున్న చర్యలు ఏవంటే..

Pahalgam Terror Attack: పాక్‌పై భారత్ ఇప్పటివరకూ తీసుకున్న చర్యలు ఏవంటే..

పహెల్గామ్ సూత్రధారి పాక్‌పై భారత్ తీసుకున్న చర్యలు దాయాది దేశానికి చుక్కలు చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందం నిలుపుదల పాక్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని స్పష్టం చేస్తున్నారు.

Ex-US Official Slams Pak: పాక్ ఆర్మీ చీఫ్ బిన్ లాడెన్ లాంటోడు.. కశ్మీర్ దాడిపై అమెరికా మాజీ అధికారి తీవ్ర ఆగ్రహం

Ex-US Official Slams Pak: పాక్ ఆర్మీ చీఫ్ బిన్ లాడెన్ లాంటోడు.. కశ్మీర్ దాడిపై అమెరికా మాజీ అధికారి తీవ్ర ఆగ్రహం

పహాల్గమ్ దాడిలో పాక్ హస్తంపై అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మైఖేల్ రూబెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా పాక్‌ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా తక్షణం ప్రకటించాలని అన్నారు. పాక్ ఆర్మీ చీఫ్‌కు ఓసామా బిన్ లాడెన్‌కు పెద్దగా తేడా లేదని వ్యాఖ్యానించారు.

JK LG Manoj Sinha: పాక్‌లో భారత ఆర్మీ చేరుకోలేని ప్రాంతం ఏదీ లేదు: ఎల్జీ మనోజ్ సిన్హా

JK LG Manoj Sinha: పాక్‌లో భారత ఆర్మీ చేరుకోలేని ప్రాంతం ఏదీ లేదు: ఎల్జీ మనోజ్ సిన్హా

భారతదేశం ఎన్నడూ యుద్ధం కోరుకోదని, శాంతియుతంగా జీవించాలని కోరుకుంటుందని ఎల్జీ మనోజ్ సిన్హా పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వెంబడి తంగ్‌ధర్ సెక్టార్‌లోని సాయుధ బలగాలను మనోజ్ సిన్హా శనివారంనాడు కలుసుకున్నారు.

India vs Pakistan: కశ్మీరే పాక్ ఆయుధం.. ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

India vs Pakistan: కశ్మీరే పాక్ ఆయుధం.. ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Kashmir: కశ్మీరే పాకిస్థాన్ ఆయుధం అంటూ ఓ ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎందుకిలా కామెంట్ చేశారు.. దీని వెనుక ఆంతర్యం ఏంటి.. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Indus Water Treaty: తుల్‌బుల్‌పై ఒమర్, మెహబూబా మాటల తూటాలు..

Indus Water Treaty: తుల్‌బుల్‌పై ఒమర్, మెహబూబా మాటల తూటాలు..

ఊలర్ సరస్సుపై గతంలో తలపెట్టిన 'తుల్‌బుల్' నేవిగేషన్ ప్రాజెక్టును పునరుద్ధరించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఉంది. అయితే, ఒమర్ అబ్దుల్లా అభిప్రాయంతో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విభేదించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి