Home » Israel
బతుకుదెరువు కోసం కదిరి ప్రాంతం నుంచి వందలాది మంది గల్ఫ్ దేశాలకు వలస కార్మికులుగా వెళ్లారు. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్లిన కదిరి వాసుల కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది.
అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ గత శనివారంనాడు తొలిసారి టెహ్రాన్పై జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే సోమవారంనాడు మరణించినట్టు ఆదేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది.
అమెరికా, ఇజ్రాయెల్ తాజాగా నాటాంజ్లోని ఇరాన్ ప్రధాన అణుక్షేత్రంపై దాడి చేసినట్టు ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీలో ఇరాన్ రాయబారి రెజా నజాఫి తెలిపారు. అయితే దీనిని ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ ఖండించింది.
ఇరాన్పై సైనిక చర్య ముగింపు లేని యుద్ధం కాదని అమెరికా యుద్ధ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ అన్నారు. ఇరాక్ యుద్ధంతో పోల్చకూడదని తేల్చి చెప్పారు.
లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. ఇవాళ జరిగిన దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన కీలక నేత మహమ్మద్ రాడ్ మృతి చెందినట్లు సౌదీ వార్తా సంస్థ అల్ హదత్ పేర్కొంది.
ప్రత్యర్థుల ఆయుధ నిల్వలు త్వరగా తరిగిపోయేలా చేసి పైచేయి సాధించడమే లక్ష్యంగా ఇరాన్ ముందుకు సాగుతోందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యుద్ధం కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి.
దుబాయ్లోని అమెరికాకు చెందిన సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అక్కడి ప్రముఖ బుర్జ్ ఖలీఫాపై కూడా ఇరాన్ క్షిపణుల ప్రయోగం జరిగింది. అయితే ఆ భవనంకి ఎలాంటి ముప్పు వాటిల్ల లేదు. ఒకవేళ...
ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ రెజా అరాఫీ మరణించినట్లు తెలుస్తోంది. అరాఫీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.