Home » Israel
ఇరాన్ వందలాది మిసైల్లతో ఇజ్రాయెల్ను (Iran Israel War) లక్ష్యంగా చేసుకోగా, ఇజ్రాయెల్ ప్రతి దాడులు వందల మరణాలకు కారణమయ్యాయి. ఈ సంక్షోభ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, ఇరాన్ సుప్రీం లీడర్ ఖామెనీని హతమార్చడం ద్వారా యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Israel bombs Iran TV studio: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. టెల్ అవీవ్ బాంబు దాడికి లైవ్లో వార్తలు చదువుతున్న యాంకర్ ప్రాణభయంతో పరుగులు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
ఇజ్రాయెల్కు ఆత్మరక్షణ హక్కు ఉందని కెనడాలో జరుగుతోన్న జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు స్పష్టం చేసింది. అదే సమయంలో ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉండరాదని కూడా ఓ ముసాయిదా ప్రకటన ద్వారా తేల్చి చెప్పింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ను ఇజ్రాయెల్ టార్గెట్గా చేసుకుంటోంది. ‘‘మీరంతా వీలైనంత త్వరగా టెహ్రాన్ను వదిలి వెళ్లండి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి..
ఇరాన్ ఆదివారంనాడు జరిపిన క్షిపణి దాడుల్లో టెల్ అవివ్ లోని అమెరికా రాయబార కార్యాలయం భవంతి దెబ్బతినడంతో తాత్కాలికంగా మూసివేశారు
ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ అధికారి, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు జనరల్ మెహిసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ అణుదాడి జరిపితే పాకిస్థాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని చెప్పారు.
ఇరాన్లో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఉన్న భారత పౌరులతోపాటు విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) చురుకుగా వ్యవహరిస్తూ, ఆయా ప్రాంతాల నుంచి విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు (Indian Students Evacuated) తరలిస్తోంది.
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా మార్కెట్ల అస్థిరతకు దారితీయడంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇండియాలోని సామాన్య ప్రజలకు ఈ యుద్ధ సెగ తాకనుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
పశ్చిమాసియా దేశాలైన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇరు దేశాలు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అణు దాడులు చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఐఆర్జీసీ జనరల్ మొహసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Iran Top Officials Killed in Israel Airstrikes: టెహ్రాన్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ ఇంటెలిజెన్స్ అధికారులు మృతిచెందారు. బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ కజెమి, డిప్యూటీ చీఫ్ హసన్ మొహాకిక్ ప్రాణాలు కోల్పోయారు.