Home » Israel
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా మారుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం కడపటి వార్తలందేవరకు ఇరు దేశాల్లో యుద్ధ నష్టాలతో బీభత్సం కనిపించింది...
ఇరాన్లోని అనేక అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాషింగ్టన్కు చెందిన ఇరానియన్ మానవ హక్కుల సంస్థ ప్రకారం.. ఇజ్రాయెల్ జూన్ 13 నుంచి జరిపిన దాడుల్లో..
ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. తొలి విడతలో భాగంగా సుమారు 110 మంది విద్యార్థులు బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో 90 మంది జమ్మూ కశ్మీర్కు చెందిన వారు.
Iran vs Israel War latest update: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అన్నంత పని చేశాడు. కనికరం చూపనని ఖమేనీ ప్రకటించిన అనంతరం టెహ్రాన్ ఇజ్రాయెల్ లో 10 చోట్ల హైపర్ సోనిక్ క్షిపణులతో విరుచుకుపడింది.
Khamenei warns US: కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Iran Supreme Leader Khamenei) ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ జలసందిని మూసేసే యోచనలో ఇరాన్ ఉన్న సంగతి తెలిసిందే.
ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగడానికి కారణమైన అణుబాంబు తయారీ’ వ్యవహారంపై అమెరికా ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక ఇచ్చింది.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా టెల్అవీవ్ అక్కడి అణు స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం మరింత విస్తరిస్తుండడంతో పశ్చిమాసియాలో చాలా వరకు దేశాలు గగనతలాన్ని మూసివేశాయి.
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల దాడులు చేస్తుండగా.. ఇజ్రాయెల్లోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడుతోంది.