Home » Israel
ఇజ్రాయెల్తో పాటు స్వతంత్ర పాలిస్తీనాతో రెండుదేశాల మధ్య శాంతియుత పరిష్కారానికి భారత్ చిరకాలంగా కట్టుబడి ఉందని, దానికి కేంద్రం దూరమైనట్టు కనిపిస్తోందని సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు.
Earthquake Hits Iran: గత తొమ్మిది రోజుల నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం నడుస్తోంది. మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో జనం మరణిస్తున్నారు. శనివారం ఉదయం కూడా రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకున్నాయి.
ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ వార్ (Israel Iran War) ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఉద్రిక్తతలు క్రమంగా నేడు 9వ రోజుకు చోరుకున్నాయి. ఈ దాడులు పౌరుల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.
ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్లోని పలు కీలక భవనాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ విఫలమవుతోందా అన్న ప్రశ్న వైరల్గా మారింది.
ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు క్షిపణులను ఇజ్రాయెల్ విరివిగా వినియోగిస్తుండటంతో వాటి నిల్వలు తరిగిపోతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరో 12 రోజులకు సరిపడా యారో క్షిపణులు మాత్రమే ఇజ్రాయెల్ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది.
ఇజ్రాయెల్తో యుద్ధ వేళ ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఇరాన్ మరోసారి బెదిరించింది...
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా మారుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం కడపటి వార్తలందేవరకు ఇరు దేశాల్లో యుద్ధ నష్టాలతో బీభత్సం కనిపించింది...
ఇరాన్లోని అనేక అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాషింగ్టన్కు చెందిన ఇరానియన్ మానవ హక్కుల సంస్థ ప్రకారం.. ఇజ్రాయెల్ జూన్ 13 నుంచి జరిపిన దాడుల్లో..
ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. తొలి విడతలో భాగంగా సుమారు 110 మంది విద్యార్థులు బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో 90 మంది జమ్మూ కశ్మీర్కు చెందిన వారు.
Iran vs Israel War latest update: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అన్నంత పని చేశాడు. కనికరం చూపనని ఖమేనీ ప్రకటించిన అనంతరం టెహ్రాన్ ఇజ్రాయెల్ లో 10 చోట్ల హైపర్ సోనిక్ క్షిపణులతో విరుచుకుపడింది.