Home » Israel
ఇరాన్ మిసైల్ సామర్థ్యాలను తాము ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా పేర్కొన్నారు. తన ఉనికి కోసం పోరాడే స్థితికి ఇరాన్ చేరుకుందని కామెంట్ చేశారు.
లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించినట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇజ్రాయెల్ను క్యాన్సర్గా అభివర్ణిస్తూ పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన పోస్టు వివాదాస్పదం కావడంతో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రితో ట్వీట్ను డిలీట్ చేయించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఇవి ఏమాత్రం సహించరానివని స్పష్టం చేసింది.
కాల్పుల విరమణ కుదిరితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అడ్డుకోవాలని చూస్తున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆరోపించారు.
లెబనాన్తో వీలైనంత త్వరగా శాంతి చర్చలు ప్రారంభించాలని తమ అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా తెలిపారు.
హెజ్బోల్లా చీఫ్ నజీమ్ ఖాసిమ్ బంధువు, వ్యక్తిగత సలహాదారు అయిన యూసుఫ్ అలీని మట్టుపెట్టినట్టు ఐడీఎఫ్ తాజాగా ప్రకటించింది.
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంతో ప్రధానంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్లో అయితే పరిస్థితి దారుణంగా తయారవుతోంది. యుద్ధం ఎఫెక్ట్తో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ద్రవ్యోల్బణంతో పాటూ ఉపాధి అవకాశాలు కూడా తగ్గడంతో..
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ కూడా మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందంలో మధ్యవర్తిత్వ పాత్ర పోషించిన పాకిస్థాన్పై తమకు నమ్మకం లేదని పేర్కొంది.
ఇజ్రాయెల్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ సోషల్ మీడియా ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని, ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఆక్షేపించారు. ఇరాన్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రాజకీయ వైఫల్యంగా అభివర్ణించారు