Home » Israel Hamas War
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం(Israel hamas war) ఇంకా ముగియకపోగా..అది మరింత తీవ్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే గాజాలోని ఒక ఆసుపత్రి సమీపంలోని శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 11 మంది మరణించారు.
ఇజ్రాయెల్, హమాస్ (Israel-Hamas War) మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ.. పాలస్తీనా ప్రధానమంత్రి మహమ్మద్ శతాయే (Mohammad Shtayyeh) ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పాలస్తీనా అధ్యక్షుడు మొహమూద్ అబ్బాస్కు (Mahmoud Abbas) సోమవారం అందజేశారు.
అక్టోబర్ 7వ తేదీ నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు. ఉగ్రవాద సంస్థ అయిన హమాస్ను అంతం చేయడమే లక్ష్యంగా.. గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఈ యుద్ధం తర్వాత గాజా పరిస్థితి ఏంటి? ఇన్నాళ్లూ హమాస్ పాలించిన ఆ ప్రాంతాన్ని యుద్ధం అనంతరం ఎవరు పాలిస్తారు? అనే ప్రశ్నలు తలెత్తాయి.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై ఐదు నెలల పైనే అవుతోంది. తొలుత హమాస్ మెరుపుదాడులతో ఈ యుద్ధానికి బీజం వేయగా.. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్ని అంతమొందించాలన్న లక్ష్యంతో.. గాజాపై వైమానిక, భూతల దాడులతో విజృంభిస్తోంది.
ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Hamas) యుద్ధంతో ఆ నేలలో నెత్తుటేళ్లు పొంగుతున్నాయి. జనవరి 15నాటికి యుద్ధం ప్రారంభమై 100 రోజులు పూర్తయింది. అక్టోబర్ 7 న ప్రారంభమై యుద్ధం వేల సంఖ్యలో అమాయకపు ప్రజల ప్రాణాలను బలికొంది. శాంతి చర్చలకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఒక గాజా పౌరుడు, IDF అధికారి మధ్య ఆడియో రికార్డింగ్ను విడుదల చేసింది.
అక్టోబర్ 7వ తేదీన హమాస్ (పాలస్తీనా ఉగ్రవాద సంస్థ) చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్..
ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న జరిగిన ఘోరమైన దాడిలో ప్రాణాలతో బయటపడిన కోహెన్.. పాలస్తీనా టెర్రరిస్ట్ సంస్థ హమాస్ క్రూరత్వాన్ని కళ్లకుకట్టినట్లు వివరించాడు. ఇజ్రాయెల్ మహిళపై దారుణాతి దారుణంగా అత్యాచారం చేశారని చెప్పారు.
ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల కారణంగా గాజాలో అమాయక ప్రజలు చనిపోతున్న తరుణంలో కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని డిమాండ్లు వస్తున్నా.. ఇజ్రాయెల్ మాత్రం తగ్గడం లేదు. హమాస్ని అంతం చేయాలన్న లక్ష్యంతో వైమానిక దాడులు...
న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో జరిగిన పేలుడు కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరు అనుమానితులను గుర్తించారు. అనుమానితుల కదలికలను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
క్రిస్మస్ వేళ కళకళలాడాల్సిన ఏసు క్రీస్తు జన్మస్థలం బెత్లెహం మూగబోయింది. పండుగ పర్వదినం వేళ రద్దీతో కిక్కిరిసిపోయి ఉండాల్సిన ఏసు ప్రభు పుట్టిన నేల నిశబ్దంగా ఉండిపోయింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం క్రిస్మస్ వేడుకలపై తీవ్ర ప్రభావం చూపింది.