• Home » IPL 2025

IPL 2025

Bengaluru Stampede: చిన్నస్వామి స్టేడియం విషాదం.. ఆర్సీబీ కీలక నిర్ణయం..

Bengaluru Stampede: చిన్నస్వామి స్టేడియం విషాదం.. ఆర్సీబీ కీలక నిర్ణయం..

Bengaluru Stampede: చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మంది దాకా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్సీబీ ఫ్రాంచైజ్ ముందుకు వచ్చింది.

Rohit Sharma: ఇది మనందరి బాధ్యత.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rohit Sharma: ఇది మనందరి బాధ్యత.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన అభిమానులకు ఓ సందేశం ఇచ్చాడు. ఇది మనందరి బాధ్యత అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ హిట్‌మ్యాన్ దేన్ని ఉద్దేశించి అలా మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

Chinnaswamy stadium stampede: పోలీసులు వద్దన్నా ఆర్సీబీ యాజమాన్యం వినలేదా? బుధవారం సాయంత్రం అసలేం జరిగింది

Chinnaswamy stadium stampede: పోలీసులు వద్దన్నా ఆర్సీబీ యాజమాన్యం వినలేదా? బుధవారం సాయంత్రం అసలేం జరిగింది

ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును పలు వివాదాలు వెంటాడుతున్నాయి. బుధవారం జరిగిన విక్టరీ పరేడ్‌ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. దాదాపు 50 మంది గాయాలపాలయ్యారు.

RCB Victory Parade: 100 కోట్ల పరిహారం.. ఆర్సీబీ తప్పించుకోవడం కష్టమేనా?

RCB Victory Parade: 100 కోట్ల పరిహారం.. ఆర్సీబీ తప్పించుకోవడం కష్టమేనా?

ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో చోటు చేసుకున్న విషాదం అందర్నీ తీవ్రంగా కలచివేసింది. 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై క్రీడలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులూ స్పందిస్తున్నారు.

Virat Kohli: ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతా.. కోహ్లీ ఇలా అనేశాడేంటి?

Virat Kohli: ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతా.. కోహ్లీ ఇలా అనేశాడేంటి?

18 ఏళ్ల కప్పు కలను ఎట్టకేలకు నిజం చేసుకున్నాడు కింగ్ కోహ్లీ. ఐపీఎల్-2025లో ఆర్సీబీ చాంపియన్‌గా నిలవడంతో విరాట్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Virat Kohli: ఆ విషాదం గురించి కోహ్లీకి తెలిసి ఉండకపోవచ్చు.. అందుకే సంబరాలు: అతుల్ వాసన్

Virat Kohli: ఆ విషాదం గురించి కోహ్లీకి తెలిసి ఉండకపోవచ్చు.. అందుకే సంబరాలు: అతుల్ వాసన్

దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతోంది. బుధవారం జరిగిన విక్టరీ పరేడ్‌ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. దాదాపు 50 మంది గాయాలపాలయ్యారు.

Bengaluru Stampede: నా కొడుకు శరీరాన్ని కోయొద్దు.. ఈ తండ్రి బాధ ఎవరికీ రాకూడదు!

Bengaluru Stampede: నా కొడుకు శరీరాన్ని కోయొద్దు.. ఈ తండ్రి బాధ ఎవరికీ రాకూడదు!

ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన అందర్నీ కలచివేసింది. అభిమాన క్రికెటర్లతో కలసి సెలబ్రేషన్ చేసుకుందామని వచ్చిన వారు విగతజీవులవడం అంతులేని బాధను మిగిల్చింది.

RCB Victory Parade: బెంగళూరు విషాదంపై సచిన్-కమల్ రియాక్షన్.. ఏమన్నారంటే..!

RCB Victory Parade: బెంగళూరు విషాదంపై సచిన్-కమల్ రియాక్షన్.. ఏమన్నారంటే..!

ఆర్సీబీ విక్టరీ పరేడ్ సమయంలో చోటుచేసుకున్న విషాదంపై సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై స్టార్ హీరో కమల్ హాసన్‌, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రియాక్ట్ అయ్యారు. ఇంతకీ వాళ్లు ఏమన్నారంటే..

Vijay Mallya: కల నెరవేరిందన్న విజయ్ మాల్యా.. గాలి తీసేసిన ఎస్‌బీఐ!

Vijay Mallya: కల నెరవేరిందన్న విజయ్ మాల్యా.. గాలి తీసేసిన ఎస్‌బీఐ!

ఆర్సీబీ తొలి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ఆ టీమ్ మాజీ ఓనర్ విజయ్ మాల్యా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కల నెరవేరిందంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆయన గాలి తీసేసింది ఎస్‌బీఐ.

RCB victory parade: షాకింగ్.. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట.. 11 మంది మృతి

RCB victory parade: షాకింగ్.. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట.. 11 మంది మృతి

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర అపశ్రుతి చోటు చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కప్పు సాధించిన ఆనందంలో అభిమానులు భారీగా చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి