Home » iPhone
అగ్రరాజ్యం అమెరికాలో ఐఫోన్ కొన్నా.. దానిపై ఉండేది ‘మేడిన్ చైనా’..! ఇది ఒకప్పటి ముచ్చట..! ఇప్పుడు క్రమంగా ‘మేడిన్ ఇండియా’ ఐఫోన్లు పెరుగు తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ఐఫోన్లలో భారత్ వాటా 14%. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఇది రెట్టింపు.
భారత్లో యాపిల్ ఐఫోన్ల(Apple Iphones) ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు బ్లూమ్ బర్గ్(Bloomberg) నివేదిక వెల్లడించింది. బుధవారం వెలువడిన ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. 2023లో భారత్లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది.
ప్రతి ఒక్కరికి యాపిల్ ఐఫోన్ కొనాలనే కల ఎప్పటికీ ఉంటుంది. ఆర్థిక వెసులుబాటును బట్టి యాపిల్ ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. అలాంటి వారి కోసమే భారతీయ ఎలక్ట్రానిక్స్ రిటైల్ బ్రాండ్ విజయ్ సేల్స్ 'యాపిల్ డేస్ సేల్'ని ప్రకటించింది. ఈ సేల్ ఆపిల్ ఉత్పత్తుల అద్భుతమైన డీల్స్ను అందిస్తోంది.
వాహనాలు, ఇంట్లో వస్తువుల సామర్థ్యం, నాణ్యత తెలుసుకునేందుకు వివిధ రకాల పరీక్షలు చేస్తుంటారు. ఇలాంటి పరీక్షల్లో కొన్ని వస్తువుల డొల్లతనం బయటపడితే.. మరికొన్ని వస్తువులు పరీక్షను తట్టుకుని నిలబడుతుంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్కు (Apple) తాజాగా భారీ షాక్ తగిలింది. యూరోపియన్ ఎకనామిక్ ఏరియా(EEA)లోని ఐఫోన్ (iPhone), ఐపాడ్ (iPad) వినియోగదారులకు.. దాని యాప్ స్టోర్ (App Store) మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ల పంపిణీకి సంబంధించిన యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను.. యూరోపియన్ కమిషన్ 1.8 బిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.16,500 కోట్లకు పైమాటే) జరిమానా విధించింది.
విమానం ఆకాశంలో ఉండగానే అలస్కా ఎయిర్లైన్స్కు చెందిన 1282 ఫ్లైట్ డోర్ ఊడిపోయిన సంగతి తెలిసిందే. విమానం కాక్ పీట్ వాయిస్ రికార్డర్లో డేటా ఓవర్ రైట్ అయినట్టు గుర్తించారు.
సాధారణంగా ఏ ఫోన్ అయినా పాస్వర్డ్ మర్చిపోతే.. దాని లాక్ తీయడం దాదాపు అసాధ్యం. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో చిన్న టిప్స్ పాటిస్తే.. అన్లాక్ చేయడానికి వీలుంటుంది. అదే ఆపిల్ ఐఫోన్లో పాస్వర్డ్ మర్చిపోతే దానిని అన్లాక్ చేయడం దాదాపు అసాధ్యమే. ఫోన్ను పూర్తిగా రీసెట్ చేయడం, బ్యాకప్ నుంచి డేటాను పొందడం మినహా మరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఉంటుంది. అయితే, iOS 17 అప్డేట్తో ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది యాపిల్ సంస్థ.
మీరు ఐఫోన్ వాడుతున్నారా? మీ డేటాకు సంబంధించి కేంద్రం చేసిన పలు సూచనలు ఐఫోన్ వినియోగదారులకు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ యాపిల్ యూజర్లకు హై రిస్క్ అలర్ట్ జారీ చేసింది.
మంగళవారం విపక్ష నేతలకు వచ్చిన హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్ (ఐఫోన్) దేశ రాజకీయాల్లో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, AIMIM అధినేత అసదుద్దీన్...
ఆండ్రాయిడ్ డివైజ్లతో పోల్చినప్పుడు ఐఫోన్లలో ఉన్న ప్రత్యేకత ఏమిటని అడిగితే.. నాణ్యతతో పాటు ప్రైవసీ అని ప్రతిఒక్కరూ చెప్తారు. స్వయంగా ఆ కంపెనీనే.. వినియోగదారుల ప్రైవసీకి కట్టుబడి ఉంటామని ఒకటే ‘స్వరం’ ఊదరగొడుతూనే...