Home » Investments
మీరు రిస్క్ తక్కువగా ఉండి, స్థిరమైన రాబడిని ఇచ్చే స్కీం కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే అలాంటి వారి కోసం పోస్టాఫీసులో ఓ స్కీమ్ అందుబాటులో ఉంది. మీరు రోజుకు రూ.100 నుంచి కూడా దీనిలో పొదుపు చేసుకోవచ్చు.
SIP పెట్టుబడిదారులు తరచుగా త్వరిత లాభాలు కావాలని ఆశిస్తుంటారు. మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నప్పుడల్లా అసహనానికి గురవుతుంటారు. కానీ, సిప్ చిన్న చిన్న పెట్టుబడులను దీర్ఘకాలంలో గణనీయమైన సంపదగా మారుస్తుంది. కాబట్టి, భారీ ప్రాఫిట్స్ కావాలంటే ఈ 5 తప్పులు చేయకండి.
అనేక మంది కూడా వారి డబ్బు వేగంగా పెరగాలని ఆశిస్తారు. అదే కోరికతో మ్యూచువల్ ఫండ్స్ వైపు ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారికి ఉపయోగపడే టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇక్కడ చూద్దాం.
డబ్బును సురక్షితంగా భద్రపరుచుకుని, స్థిరమైన ఆదాయాన్ని పొందాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. తక్కువ రిస్క్తో, స్థిరమైన లాభాలను పొందాలంటే మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్స్ (FDs) మంచి ఆప్షన్. అలాంటి వారు రెండేళ్లలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ఏ బ్యాంకులో వడ్డీ వస్తుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
మీరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని కలలుకంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే సరైన ప్రణాళికతో మీరు కేవలం రెండేళ్ల లోనే రూ.10 లక్షల మొత్తాన్ని దక్కించుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
మీరు మీ డబ్బును రెట్టింపు చేసుకోవాలని కలలు కంటున్నారా. దీనిని మీరు రూల్ ఆఫ్ 72 ట్రిక్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. దీంతో మీరు ఎక్కడ ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తే అది డబుల్ అవుతుందో క్షణాల్లోనే తెలిసిపోతుంది.
మనలో చాలామందికి పెట్టుబడి, బీమా వంటి విషయం అంతగా అర్థం కావు. అయితే, ఈ రెండు ప్రయోజనాలను ఒకే పథకం ద్వారా పొందేందుకు ఒక మంచి పాలసీ ఉంది. అదే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP). మరి, ఈ స్కీం ద్వారా ఏఏ ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం.
మీ భవిష్యత్తు కోసం మంచి సేవింగ్ ప్లాన్ తీసుకోవాలని చూస్తున్నారా. ప్రతి నెలా కొంత మొత్తాన్ని పెట్టుబడి చేస్తూ, భవిష్యత్తులో నిర్భయంగా జీవించాలనుకుంటున్నారా? అయితే LIC జీవన్ ఉత్సవ్ పాలసీ మీకు మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
మీరు కూడా కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా. దీనికోసం అదృష్టంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కేవలం నెలకు రూ. 4,000 పెట్టుబడిగా చేస్తే చాలు, మీ కలను నిజం చేసుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ జంట ఏకంగా రూ.40 కోట్ల మేర స్కాం చేసింది. వీరిద్దరూ ఓ చోట చిట్ ఫండ్ కంపెనీ (Chit Fund Scam) పెట్టి స్థానికులకు నమ్మించి, పెద్ద ఎత్తున పెట్టుబడులను సేకరించారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే మొత్తం సొత్తుతో పారిపోయారు.