Home » Infosys
కర్ణాటక వెనుకబడి తరగతుల కమిషన్ చేపట్టిన 'సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వే'లో పాల్గొన రాదని నారాయణ మూర్తి దంపతులు నిర్ణయం తీసుకున్నారు. ఎన్యూమరేషన్ కోసం ఆ దంపతుల ఇంటికి వెళ్లినప్పుడు తమకు సర్వే అక్కర్లేదని చెప్పినట్టు అధికారులు తెలిపారు.
దేశంలో ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి కీలక ప్రకటన చేసింది. షేర్ బైబ్యాక్ అంటూ షేర్హోల్డర్లు, ఇన్వెస్టర్లకు మంచి ఛాన్స్ ఇచ్చింది. ఇది కంపెనీ ఆర్థిక బలాన్ని పెంచడంతోపాటు వీరికి కూడా లాభం చేకూరనుంది.
దేశంలో రెండవ దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఎగిరిగంతేసే వార్త చెప్పింది. ఏప్రిల్ - జూన్ త్రైమాసికానికి గానూ తమ ఉద్యోగులకు పని తీరు ఆధారిత బోనస్ భారీగా ప్రకటించింది.
ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు శుభవార్త చెప్పింది. టీసీఎస్ ఉద్యోగాల తొలగింపు ప్రకటన తర్వాత, ఐటీ రంగంలో కొనసాగుతున్న ఆందోళనల మధ్య హాయిగొలిపే వార్తను వెల్లడించింది. భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్.. CEO సలీల్ పరేఖ్..
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను మించా యి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి ఇన్ఫోసిస్ ఏకీకృత నికర లాభం రూ.6,921 కోట్లకు చేరుకుంది.
ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్లోని యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆయన సంస్థ వ్యవహరిస్తోంది.
గత వారం మన దేశంలోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీలలో ఆరు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.78,166.08 కోట్లు తగ్గింది. అయితే, టాప్-10 ప్యాక్ నుండి HDFC బ్యాంక్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ ITC మంచిగా లాభపడ్డాయి.
ఇన్ఫోసిస్ క్యూ4 లాభాలు 12% తగ్గి రూ.7,033 కోట్లకు పరిమితమయ్యాయి. 2025-26లో ఆదాయం 0-3% మాత్రమే పెరుగుతుందన్న అంచనాతో మార్కెట్ నిరాశ చెందింది
Kunal Kamra: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా వెనక్కి తగ్గట్లేదు. ఈ సారి ఎంపీ సుధామూర్తి 'సింపుల్' లైఫ్స్టైల్ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
భారత్లో ఏఐకి వస్తున్న ప్రచారంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తాజాగా స్పందించారు. సాధారణ ప్రోగ్రామ్స్కు ఏఐగా ప్రచారం చేసుకోవడం ఫ్యాషన్గా మారిపోయిందని అన్నారు.