Home » Infosys
ఓ ఐదు నెలల బాలుడు ఏకంగా కోటిశ్వరుడిగా మారిపోయారు. ఇంత తక్కువ వయస్సులో ఏలా అంత సంపాదించాడు. ఆ విశేషాలేంటనేది ఇప్పుడు చుద్దాం. అయితే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి(NR Narayana Murthy) ఐదు నెలల మనవడు ఏకాగ్రహ్ రోహన్(Ekagrah Rohan) ఈ ఘనతను సాధించారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. తన 4 నెలల మనవడు ఏకాగ్రకు రూ.240 కోట్లు విలువైన ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చారు.
రచనా వ్యాసంగం అంటే మహాఇష్టం. ఆధ్యాత్మిక సేవలంటే మక్కువ. సామాజిక సేవల గురించి చెప్పాల్సిన పనేలేదు. నిరాడంబరతకు పెట్టింది పేరు. ప్రచార ఆర్భాటాలకు బహుదూరం. వెరసి ఆమె పేరు డాక్టర్ సుధామూర్తి(Dr. Sudhamurthy). ఈ అపురూప సేవలే ఆమెను అత్యున్నత శిఖరాలకు చేర్చాయి.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చాలా కంపెనీలు ఫ్రెషర్ ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ(NR Narayana Murthi) మూర్తి గురించి తెలియని వారుంటారా చెప్పండి. రూ.10వేలతో కంపెనీ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగి లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు.
వారానికి 70 గంటలు పని చేయాలన్న తన సూచనపై వివాదం రేగిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తొలిసారిగా స్పందించారు. తన సూచనను సమర్థించుకున్న నారాయణ మూర్తి..ఇది యువత భుజాలపై ఉన్న బాధ్యతని తేల్చి చెప్పారు.
ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేసే దిశగా ఇన్ఫోసిస్ సిద్ధమవుతోంది.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా మూర్తి (Infosys Foundation chairperson Sudha Murty) ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్లో ఉన్నాయి. తాను సంపూర్ణ శాకాహారినని చెప్తూ, మాంసాహారం కోసం ఉపయోగించే గరిటెలను శాకాహారం కోసం కూడా వాడతారేమోననే భయంతో తాను హోటళ్లను ఎంపిక చేసుకునేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాన్నారు.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ఎట్టకేలకు ఈ నెల 28వ తేదీ నుంచి విశాఖపట్నం (Visakhapatnam)లో తన కార్యకలాపాలను ప్రారంభించనున్నది.
ప్రముఖ రచయిత్రి, సమాజ సేవకురాలు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) ఎంత నిరాడంబరంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.