Home » Indian Navy
నేవీ డేను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ నావికాదళ సిబ్బందికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పట్టుదల, పరాక్రమానికి నేవీ పర్యాయపదమని ప్రశంసించారు.
భారత నౌకదళంలోకి మరో యాంటి సబ్ మెరైన్ వార్ఫైర్ నౌక INS ఆండ్రోత్ చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకని నిర్మించారు. ఈ నౌక కలకత్తాకు చెందినది.
నెల్లూరు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో గగన్యాన్ మిషన్ల కోసం ఒక పరీక్షను విజయవంతం చేసింది. ఇది మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్. భవిష్యత్తులో ప్రయోగించబోయే మానవ సహిత..
ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య రేపు, ఎల్లుండి(ఆగష్టు 11, 12 తేదీల్లో) ఆరేబియా సముద్రంలో నావికాదళ విన్యాసాలు జరుగనున్నాయి. దాదాపు 60 నాటికల్ మైళ్ల దూరంలోనే ఇరు దేశాలు తమ శక్తిసామర్థ్యాల్ని ప్రదర్శిస్తుండటం విశ్లేషకులలో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
INS Nistar Launch: ‘ఐఎన్ఎస్ నిస్తార్’ నిర్మాణానికి 120కి పైగా ఎమ్ఎస్ఎమ్ఈ కంపెనీలు సహకారం అందించాయి. ఈ నౌక 10,500 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉంటుంది.
Defence Minister Rajnath Singh: 1971లో భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు భారత నేవీ కూడా పాల్గొందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేశారు. భారత నేవీ దెబ్బకు పాక్ రెండుగా చీలిపోయిందని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ భారత నేవీ రంగంలోకి దిగి ఉంటే.. ఈసారి పాక్ నాలుగు ముక్కలు అయ్యేదని చెప్పుకొచ్చారు.
కఠిన సమయాల్లో దేశాల మధ్య ప్రాంతీయ సహకారం పట్ల భారతదేశపు నిబద్ధత మరోసారి రుజువైంది. మన ఐఎన్ఎస్ శార్దా మాల్దీవుల్లోని మాఫిలాఫుషి అటోల్లో తన సత్తా చాటుతోంది..
దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైతే తాము యుద్ధానికీ సిద్ధంగా ఉన్నామని నావికాదళం పేర్కొంది. ఈ క్రమంలో సముద్రం మధ్యలో క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్తో ఉద్రిక్తత మధ్య భారత నావికాదళం INS సూరత్ క్షిపణిని పరీక్షించింది. లేటెస్ట్ స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ అయిన ఈ క్షిపణి పాక్ వెన్నులో వణుకు..
సముద్రం మధ్యంలో తీవ్రంగా గాయపడ్డ పాకిస్తాన్ సిబ్బందికి అత్యవసర వైద్యం సాయం అందించి.. మానవత్వం చాటుకుంది ఇండియన్ నేవీ బృందం. మూడు గంటల పాటు శ్రమించి.. ఆపరేషన్ చేసి.. ప్రాణాలు కాపాడారు. ఇండియన్ నేవీ చేసిన సాయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఆ వివరాలు..