Home » India vs England Test Series
ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో ఘోర ఓటమిపాలైన ఇంగ్లండ్ జట్టు.. లార్డ్స్ టెస్ట్ కోసం గట్టి స్కెచ్ వేస్తోంది. జోరు మీదున్న భారత్ను అడ్డుకునేందుకు పేస్ రాక్షసుడ్ని దింపుతోంది.
యువ సారథి శుబ్మన్ గిల్ సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా టీమిండియాలోని అందర్నీ కలుపుకొని పోతున్నాడు. అయితే అతడి మాటను జడేజా తిరస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా మర్చిపోలేని విజయాన్ని అందుకుంది. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తూ వస్తున్న ఎడ్జ్బాస్టన్లో గెలుపుబావుటా ఎగురవేసింది గిల్ సేన.
ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. 336 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు.
టీమిండియా యువ పేసర్ ఆకాశ్దీప్ ఓవర్నైట్ స్టార్గా మారాడు. ఒక్క పెర్ఫార్మెన్స్తో అంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. అయితే అతడు పడిన కష్టం గురించి తెలిసి అంతా బాధపడుతున్నారు.
ఇంగ్లండ్ జట్టును బిత్తరపోయేలా చేసింది భారత్. ఆ జట్టు గర్వాన్ని అణచడమే గాక ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఓడించింది గిల్ సేన. దీనిపై ఇంగ్లీష్ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్పందించాడు.
ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్ట్ మ్యచ్లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా పలు కీలక రికార్డులను నమోదు చేసింది. జట్టుగా టీమిండియా, పలువురు ఆటగాళ్లు అరుదైన మైలురాళ్లను చేరుకున్నారు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..
ఎడ్జ్బాస్టన్ విజయంతో విమర్శకులకు ఇచ్చిపడేశాడు టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్. నా ఫేవరెట్ జర్నలిస్ట్ ఎక్కడ అంటూ కౌంటర్ ఇచ్చాడు.
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంది. చివరి రోజు భారత బౌలర్లు సంయమనంతో బౌలింగ్ చేస్తున్నారు. లక్ష్యం భారీగా ఉండడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు డ్రా కోసం ప్రయత్నిస్తున్నారు. తొలి టెస్ట్కు భిన్నంగా కాస్త నెమ్మదిగా ఆడుతున్నారు.
ఇంగ్లండ్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. డబుల్ సెంచరీతో విరుచుకుపడతానని హెచ్చరించాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..