• Home » India Pakistan War

India Pakistan War

U.S and G7 offers to help: యుద్ధ నేపథ్యంలో రంగంలోకి యూఎస్, జీ7 దేశాలు

U.S and G7 offers to help: యుద్ధ నేపథ్యంలో రంగంలోకి యూఎస్, జీ7 దేశాలు

భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలకు తమ వంతు సాయం అందిస్తామని అగ్రరాజ్యం అమెరికా, గ్రూప్ ఆఫ్ 7 దేశాలు ముందుకొచ్చాయి.

Operation Sindhoor: ఇకపై ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణిస్తాం: పాక్‌స్థాన్‌కు భారత్ సీరియస్ వార్నింగ్

Operation Sindhoor: ఇకపై ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణిస్తాం: పాక్‌స్థాన్‌కు భారత్ సీరియస్ వార్నింగ్

దేశ భద్రతా విషయంలో మరింత కఠిన వైఖరి ప్రదర్శించాలని అత్యున్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత ప్రయోజనాలను దెబ్బతీసేలా భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడినా దానిని యుద్ధ చర్యగా పరిగణించాలని సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.

Operation Sindoor: భారత దాడుల్లో ఉగ్రవాదులు హతం.. లిస్ట్‌లో మోస్ట్ వాంటెడ్ వీళ్లే..

Operation Sindoor: భారత దాడుల్లో ఉగ్రవాదులు హతం.. లిస్ట్‌లో మోస్ట్ వాంటెడ్ వీళ్లే..

Indian Strikes On Terror Camps: సరిహద్దుల్లో రెచ్చగొడుతున్న పాకిస్థాన్‌పై భారత బలగాలు ఎదురుదాడులకు దిగుతున్నాయి. పాక్ మిలటరీ పోస్ట్‌లు, ఎయిర్‌బేస్‌లు ధ్వంసం చేస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

జయహో భారత్ జెండా.. ప్రతి భారతీయుడు గర్వపడే సాంగ్

జయహో భారత్ జెండా.. ప్రతి భారతీయుడు గర్వపడే సాంగ్

భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందోనని దేశ పౌరులు ఆందోళన చెందుతున్నారు. భారత బలగాలు పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెబుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దుశ్చర్యలను తిప్పికొడుతున్నాయి.

భారత్ పాక్ ఉద్రిక్తత.. ఢిల్లీ-ముంబై ఎయిర్‌లైన్ రూట్ మూసివేత

భారత్ పాక్ ఉద్రిక్తత.. ఢిల్లీ-ముంబై ఎయిర్‌లైన్ రూట్ మూసివేత

భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతలు, పరస్పరం దాడుల వేళ వాస్తవాలను మరగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు దేశాల ప్రజల మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారంపై చాలా ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Operation Sindoor: పాక్‌కు ఊహించని దెబ్బ.. రహిమ్యార్ ఏయిర్‌బేస్ ధ్వంసం..

Operation Sindoor: పాక్‌కు ఊహించని దెబ్బ.. రహిమ్యార్ ఏయిర్‌బేస్ ధ్వంసం..

Operation Sindoor: పాకిస్తాన్ ప్రయోగిస్తున్న ఆయుధాలను భారత్ తన టెక్నాలజీతో ధ్వంసం చేస్తోంది. భారత్.. పాక్‌ను కోలుకోని దెబ్బ కొట్టేలా ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేసి దాడులు చేస్తోంది.

Delhi Airport: ఢిల్లీపై మిసైల్ అటాక్.. ఇది నిజమేనా..

Delhi Airport: ఢిల్లీపై మిసైల్ అటాక్.. ఇది నిజమేనా..

India Pakistan War: పాకిస్థాన్ తన నక్కబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. భారత్‌తో పోరాడటం చేతగాక విద్వేష ప్రచారాలు, ఫేక్ న్యూస్ ప్రాపగండాను వైరల్ చేస్తూ పరువు తీసుకుంటోంది.

ఇండియా-పాక్ మధ్య యుద్ధం బ్యాంకులకు కీలక ఆదేశాలు

ఇండియా-పాక్ మధ్య యుద్ధం బ్యాంకులకు కీలక ఆదేశాలు

భారతదేశం ప్రస్తుతం పాకిస్తాన్‌తో యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు ఆర్థిక సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ కోర్ బ్యాకింగ్ సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పౌరులు, వ్యాపారాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ సేవల్లో అంతరాయం రాకూడదని అన్నారు.

 Kishan Reddy: భారత సైనికులకు మద్దతుగా కిషన్‌రెడ్డి కీలక పిలుపు

Kishan Reddy: భారత సైనికులకు మద్దతుగా కిషన్‌రెడ్డి కీలక పిలుపు

Kishan Reddy: దేశ భద్రత కోసం పోరాటం చేస్తున్న భారత సైనికులకు మద్దతుగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక ర్యాలీలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Pakistan Disinformation Campaign: పాక్ సిగ్గులేని పని.. మరీ ఇంతగా దిగజారాలా..

Pakistan Disinformation Campaign: పాక్ సిగ్గులేని పని.. మరీ ఇంతగా దిగజారాలా..

India Pakistan Army: భారత్‌తో యుద్ధం చేతగాని పాకిస్థాన్ సిగ్గులేని పనులతో తన బండారం బయటపెట్టుకుంటోంది. మనపై విద్వేషాన్ని చిమ్మేందుకు ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఫేక్‌న్యూస్‌తో దుష్ప్రచారం చేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి