• Home » India Pakistan War

India Pakistan War

Mysore Pak: భారత్, పాకిస్తాన్ యుద్ధం.. మైసూర్ పాక్‌లో పాక్ ఉందని..

Mysore Pak: భారత్, పాకిస్తాన్ యుద్ధం.. మైసూర్ పాక్‌లో పాక్ ఉందని..

Mysore Pak: రాజస్థాన్, జైపూర్‌లో త్యోహార్ స్వీట్స్ అనే స్వీట్ షాపు ఉంది. భారత్ పాక్ గొడవల నేపథ్యంలో ఈ స్వీట్ షాపు యజమానులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మైసూర్ పాక్‌లో పాక్ అని ఉండటం వారికి నచ్చలేదు.

Moscow Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి.. భారత ఎంపీల విమానం గాల్లో..!

Moscow Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి.. భారత ఎంపీల విమానం గాల్లో..!

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత్.. అంతర్జాతీయంగానూ శత్రుదేశాన్ని ఏకాకిని చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే దౌత్య యుద్ధాన్ని షురూ చేసింది. పాకిస్థాన్ దుశ్చర్యలను ఎండగట్టేందుకు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపించింది.

Asim Munir: పరువు తీసుకుంటున్న పాక్ ఆర్మీ చీఫ్! మొహం ఎక్కడ పెట్టుకుంటాడో..

Asim Munir: పరువు తీసుకుంటున్న పాక్ ఆర్మీ చీఫ్! మొహం ఎక్కడ పెట్టుకుంటాడో..

శత్రుదేశం పాకిస్థాన్‌ను ఎవరూ నవ్వులపాలు చేయాల్సిన అవసరం లేదు. తమంతట తామే నవ్వులపాలవడం పాక్‌కు పరిపాటిగా మారింది. తన అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకుంది. అసలేం జరిగిందంటే..

 YouTuber Jyoti Malhotra case: పేరుకు యూట్యూబర్.. చేసేవి గలీజ్ పనులు

YouTuber Jyoti Malhotra case: పేరుకు యూట్యూబర్.. చేసేవి గలీజ్ పనులు

పేరుకు కొంతమంది తాము యూట్యూబర్లమని ట్రావెల్ వీడియోలు తీసుకుంటున్నామని చెప్పుకుంటున్నారు. లోపల అంతా గలీజ్ పనులు చేస్తున్నారు. ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. డ్రగ్స్ ప్రమోట్ చేస్తున్నారని పలువురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Jyoti Malhotra: జ్యోతిని పావుగా వాడుకున్న పాక్! కొత్త తరహా యుద్ధంతో..

Jyoti Malhotra: జ్యోతిని పావుగా వాడుకున్న పాక్! కొత్త తరహా యుద్ధంతో..

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పాకిస్థాన్ పావుగా వాడుకుందని తెలుస్తోంది. కొత్త తరహా యుద్ధం కోసం ఆమెను ఆయుధంగా ఉపయోగించుకుందట శత్రుదేశం. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

Jyoti Malhotra Case: జ్యోతి మల్హోత్రా కేసులో మరో ట్విస్ట్! ఎవరీ గడ్డం వ్యక్తి?

Jyoti Malhotra Case: జ్యోతి మల్హోత్రా కేసులో మరో ట్విస్ట్! ఎవరీ గడ్డం వ్యక్తి?

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉదంతం ఇప్పుడు దేశం మొత్తాన్ని షేక్ చేస్తోంది. పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ మన ఆర్మీకి సంబంధించిన రహస్యాలను శత్రుదేశానికి చేరవేసిన జ్యోతి కేసులో ఒక్కొక్కటిగా విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.

India Pakistan Ceasefire: సీజ్‌ఫైర్‌పై భారత ఆర్మీ సంచలన ప్రకటన.. ఏం చెప్పిందంటే..

India Pakistan Ceasefire: సీజ్‌ఫైర్‌పై భారత ఆర్మీ సంచలన ప్రకటన.. ఏం చెప్పిందంటే..

కాల్పుల విరమణ ఒప్పందంపై భారత ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. నో డెడ్‌లైన్ అంటూ క్లారిటీ ఇచ్చింది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Shashi Tharoor: కాంగ్రెస్ వద్దన్నా.. కేంద్రం ఆహ్వానం.. హీట్ పుట్టిస్తున్న శశిథరూర్

Shashi Tharoor: కాంగ్రెస్ వద్దన్నా.. కేంద్రం ఆహ్వానం.. హీట్ పుట్టిస్తున్న శశిథరూర్

Operation Sindoor: కాంగ్రెస్‌కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య హీట్ పుట్టిస్తున్నారు ఎంపీ శశిథరూర్. హస్తం పార్టీ వద్దన్నా ఆయనకు ఆహ్వానం పంపింది మోదీ సర్కారు. అసలు శశిథరూర్ చుట్టూ ఏం జరుగుతోంది.. ఆయన సెంటరాఫ్ ది డిస్కషన్‌గా ఎందుకు మారారు.. అనేది ఇప్పుడు చూద్దాం..

India vs Pakistan: కశ్మీరే పాక్ ఆయుధం.. ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

India vs Pakistan: కశ్మీరే పాక్ ఆయుధం.. ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Kashmir: కశ్మీరే పాకిస్థాన్ ఆయుధం అంటూ ఓ ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎందుకిలా కామెంట్ చేశారు.. దీని వెనుక ఆంతర్యం ఏంటి.. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 Tiranga Rally: 5000 మందితో చంద్రబాబు, పవన్ భారీ తిరంగా ర్యాలీ..

Tiranga Rally: 5000 మందితో చంద్రబాబు, పవన్ భారీ తిరంగా ర్యాలీ..

విజయవాడలో భారత సైనికులకు మద్దతుగా శుక్రవారం నాడు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కూటమి నేతలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి