• Home » INDIA Alliance

INDIA Alliance

Minta Devi 124 Years: ఓటర్ లిస్టులో 124 ఏళ్ల మహిళను గుర్తించడంపై గందరగోళం..టీ షర్టులు ధరించి ఎంపీల నిరసన

Minta Devi 124 Years: ఓటర్ లిస్టులో 124 ఏళ్ల మహిళను గుర్తించడంపై గందరగోళం..టీ షర్టులు ధరించి ఎంపీల నిరసన

మింతా దేవి పేరు ఇప్పుడు ఒక్క బీహార్‌కు సంబంధించినది మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అసలు ఈమె ఎవరు, ఏంటి మ్యాటర్, ఎంపీలు ఆమె ఫోటోతో ఉన్న టీ షర్టులు ఎందుకు ధరించారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Rahul Priyanka Gandhi Detained: ఓట్ల వివాదం.. పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక సహా పలువురు నేతలు

Rahul Priyanka Gandhi Detained: ఓట్ల వివాదం.. పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక సహా పలువురు నేతలు

ఢిల్లీ పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్ ఆఫీస్ వరకు నిరసనగా వెళ్తున్న ఇండియా కూటమి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సంజయ్ రౌత్, సాగరికా ఘోష్ సహా పలువురు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

INDIA Alliance MPs: ఢిల్లీ ఈసీ ఆఫీసుకి కదిలిన కూటమి ఎంపీలు.. అడ్డుకున్న పోలీసులు

INDIA Alliance MPs: ఢిల్లీ ఈసీ ఆఫీసుకి కదిలిన కూటమి ఎంపీలు.. అడ్డుకున్న పోలీసులు

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఆందోళనకర పరిస్థితి చోటుచేసుకుంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు.

INDIA Bloc: నేడు ఈసీ ఆఫీస్ ముట్టడికి ఇండియా కూటమి సిద్ధం..

INDIA Bloc: నేడు ఈసీ ఆఫీస్ ముట్టడికి ఇండియా కూటమి సిద్ధం..

దేశ రాజకీయం మళ్లీ మరింత వేడెక్కింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, బిహార్‌ ఎన్నికల ఓటర్ల జాబితాలో తప్పులు జరిగాయని ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కూటమి నేడు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఆందోళనకు సిద్ధమైంది.

OpenAI CEO Sam Altman: ఏఐ వినియోగంలో అమెరికాను మించిపోనున్న భారత్

OpenAI CEO Sam Altman: ఏఐ వినియోగంలో అమెరికాను మించిపోనున్న భారత్

ఇండియా.. ఏఐ వినియోగంలో రారాజు కాబోతోందని ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్ చెప్పారు. భారత్‌లో ఏఐ వినియోగం అతి వేగంగా పెరుగుతోందని.. ఈ స్పీడు చూస్తుంటే త్వరలో అమెరికాను కూడా..

Tariffs Plus Penalty On India: భారత్‌పై 25 శాతం సుంకాలు, ఇంకా జరిమానా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్

Tariffs Plus Penalty On India: భారత్‌పై 25 శాతం సుంకాలు, ఇంకా జరిమానా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ మీద సుంకాల బాంబు పేల్చారు. భారతదేశంపై 25 శాతం సుంకాలు ఇంకా జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 1 నుండి, అంటే శనివారం నుండి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు.

India Bloc Virutal meet: పార్లమెంటులో అమీతుమీ.. ఇండియా కూటమి వర్చువల్ మీట్

India Bloc Virutal meet: పార్లమెంటులో అమీతుమీ.. ఇండియా కూటమి వర్చువల్ మీట్

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కాంగ్రెస్ పట్టుబట్టనుంది. మహిళలపై పెరుగుతున్న నేరాలు, అహ్మదాబాద్ విమానం ప్రమాదం, పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల కష్టాలు వంటి అంశాలను కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

AAP: అధికారికంగా గుడ్‌బై.. ఇండియా కూటమికి ఆప్ షాక్

AAP: అధికారికంగా గుడ్‌బై.. ఇండియా కూటమికి ఆప్ షాక్

ఇండియా కూటమి కింద 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయని, అయితే ఆ తర్వాత జరిగిన హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలో సోలోగానే ఎన్నికల్లోకి దిగాయని సంజయ్ సింగ్ చెప్పారు.

China Weaponizes Everything: చైనా చేతిలో ప్రతీదీ ఆయుధమేనా?

China Weaponizes Everything: చైనా చేతిలో ప్రతీదీ ఆయుధమేనా?

పైనాపిల్స్ నుండి చిప్స్ వరకు. అరుదైన భూ ఖనిజాల నుంచి ఆస్ట్రేలియన్ వైన్ వరకు. చైనా ప్రతిదానినీ ఆయుధంగా మారుస్తుంది. తైవానీస్ పైనాపిల్స్‌ను నిరోధించడం, ఆస్ట్రేలియన్ వైన్‌పై సుంకాలు విధించడం, ఇంకా..

Brics:  బ్రిక్స్ దేశాల ఒకే కరెన్సీ.. భారత్‌కు తెచ్చే బెన్ఫిట్సేంటి?

Brics: బ్రిక్స్ దేశాల ఒకే కరెన్సీ.. భారత్‌కు తెచ్చే బెన్ఫిట్సేంటి?

బ్రెజిల్‌, రియో ​​డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సమ్మిట్ సరికొత్త ఆలోచనలతో ముగిసింది. ఈ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో హైలెట్ ఏంటంటే, ఒకే కరెన్సీ. ఇది ప్రధానంగా ప్రపంచ ఇంటర్‌బ్యాంక్ చెల్లింపు నెట్‌వర్క్ అయిన SWIFTకి ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టిస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి