Home » HYDRA
పాత బస్తీలోని సూరం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. అందుకనే ఈ కాలేజీని కూల్చివేయడానికి ఆలోచిస్తున్నామని ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.
రాజేంద్రనగర్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేయడానికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి స్థానికులు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్క్ స్థలం కబ్జా చేయడంతోనే కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు చెబుతున్నారు.
సిటీ: వర్షాకాల అత్యవసర బృందాలు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) సూచించారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ముందుగానే సన్నద్ధం కావాలని సూచించారు.
HYDRA: హైదరాబాద్, మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఆక్రమ నిర్మాణాలను సోమవారం ఉదయం నుంచి హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను కూడా అధికారులు తొలగిస్తున్నారు.
చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం, అందులోకి వచ్చే వరద ప్రవాహం, అలుగులు, అవుట్లెట్ల ద్వారా దిగువకు వెళ్లే వర్షపు నీటిపై అధ్యయనం చేయాల్సిన అవసరముందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు.
ఇల్లు కొనుగోలు చేసే సమయంలో చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ తరహాలోనే నాలా ఆక్రమించి నిర్మాణం చేపట్టారా అన్నది కూడా చెక్ చేసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పౌరులకు సూచించారు.
Hydra: హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. రెండు రోజులుగా కూల్చివేతల కార్యక్రమం చేపట్టింది. హైదరాబాద్ నగరంలోని గురువారం అల్వాల్లోని చిన్నరాయుని చెరువులో ఆక్రమణలను కూల్చివేసింది. శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ప్యాట్ని నాలా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది.
హైడ్రాలో డ్రైవర్లుగా చేరేందుకు నిరుద్యోగులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయానికి చేరుకుని దరఖాస్తులతో బారులు తీరారు.
Hydra Demolitions: హైదరాబాద్లో మరోసారి హైడ్రా కూల్చివేతలు షురూ అయ్యాయి. హైదర్నగర్లో హైడ్రా కూల్చివేతలతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇక.. క్షేత్రస్థాయి పర్యటనకు హైడ్రా కమిషనర్ ఆవుల వెంకటరంగనాథ్ విచ్చేస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిత్యం ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. దీంతో క్షేత్రస్థాయి పర్యటించి పరిశీలించనున్నారు.