Home » HYDRA
చెరువుల ఆక్రమణలపై హైడ్రా(HYDRA) ఉక్కుపాదం మోపుతోంది. కొంపల్లి, గుండ్లపోచంపల్లి మున్సిపల్ సరిహద్దుల్లోని తుమ్మారు చెరువులో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల్లో కొందరు తమ భూమి ఉందని మట్టితో చెరువును పూడ్చారు.
చెరువుల్లో ఎవరై నా మట్టి పోస్తే ఆ సమాచారం హైడ్రా(HYDRA)కు తెలపాలని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్ నంబరు 90001 13667ను కేటాయించారు.
ఇప్పటికే హైదరాబాద్లో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణను అడ్డుకొనే బాధ్యతను హైడ్రా చేపట్టిన సంగతి తెలిసిందే. గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తన నివాసంలో అధికారులతో సమీక్షించారు.
CM Revanth reddy: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు మరో బాధ్యత కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం మోపుతోన్న సంగతి అందరికి తెలిసిందే. అలాంటి హైడ్రాకు మరో కీలక బాధ్యతను అప్పగించారు.
‘వారాంతాల్లో ప్రత్యేకంగా ఆదివారం రోజు కూల్చివేతలు చేపట్టవద్దు అని చెప్పినా మీరు వినరా’? అని హైకోర్టు హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం కూల్చివేతలు చేపట్టాల్సినంత అత్యవసరం ఏమొచ్చింది? అంత తొందర ఎందుకు?
కొద్ది రోజులుగా దూకుడు తగ్గించిన హైద్రా మళ్లీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో అక్రమంగా నిర్మించిన ప్రకటనల హోర్డింగ్ పాయింట్స్. అక్రమ హోర్డింగ్లను అధికారులు కూల్చివేస్తున్నారు.
నిర్మాణరంగ, ఇతర వ్యర్థాల అక్రమ డంపింగ్పై కఠినంగా వ్యవహరించాలని హైడ్రా నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై సంస్థ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి. తాజాగా హైడ్రా అధికారులు శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కన ప్రహరీ గోడలు కూల్చివేశారు.
నిర్మాణరంగ, ఇతర వ్యర్థాల అక్రమ డంపింగ్పై కఠినంగా వ్యవహరించాలని హైడ్రా(HYDRA) నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై సంస్థ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి.
HYDRA: ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది హైడ్రా. అమీర్పూర్లో అక్రమాలపై మరోసారి పంజా విసిరింది హైడ్రా. పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది.
ఆ లేఔట్లో ప్లాట్ కొనాలన్నా.. అమ్మాలన్నా మల్లారెడ్డి అనుమతి లేనిదే లావాదేవీ లు జరగవు. అమ్మేవారు రూ.50వేలు చెల్లించి, మల్లారెడ్డి ఇచ్చే ఎన్వోసీ తీసుకోవాల్సిందే. డెవల్పమెంట్ను ఆయనకే అప్పగించాలి. ఇల్లు నిర్మించే కాంట్రా క్ట్ కూడా ఆయనకే ఇవ్వాలి’’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.