Home » Husnabad
తన పక్కనే నిద్రిస్తున్న 52 ఏళ్ల భార్యను విద్యుత్ వైర్ నోట్లో పెట్టి కరెంట్ షాక్కు గురయ్యేలా చేసి దారుణంగా హత్య చేసిన 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుస్నాబాద్ - కరీంనగర్ రోడ్ లో అతి వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడింది.
దంపతుల మధ్య నిత్యం ఎన్నో రకాల సమస్యలు తలెత్తుంటాయి. అయితే అవి ఎక్కువగా నాలుగు గోడల వరకే పరిమితం అవుతుంటాయి. అయితే దంపతులు మాత్రం ఏమాత్రం విచక్షణా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను హుస్నాబాద్ వేదికగా బీఆర్ఎస్ శంఖారావం పూరించింది. అక్టోబర్-15న ఒక్కరోజే 51 మంది అభ్యర్థులకు బీ-ఫామ్లు అందజేయడం, మేనిఫెస్టోను ప్రకటించడం.. హుస్నాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ తొలి ఎన్నికల సభను నిర్వహించడం జరిగింది...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను హుస్నాబాద్ వేదికగా బీఆర్ఎస్ (BRS) శంఖారావం పూరించింది. తెలంగాణ భవన్ (TS Bhavan) వేదికగా 51 మందికి బీ-ఫామ్లు, బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత నేరుగా హుస్నాబాద్ సభావేదికగా కేసీఆర్ (CM KCR) కీలక ప్రసంగం చేశారు. .
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చాలా రోజుల తర్వాత బహిరంగ సభలో ప్రసంగం చేస్తున్నారు. వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్న తర్వాత బాస్ తొలి ప్రసంగం చేస్తున్నారు..
సిద్దిపేట జిల్లా: 2007లో రూ. 1300 కోట్ల కేటాయింపుతో గౌరవెల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఘనత సీపీఐదని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న సీఎం కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
త్వరలో కొత్తకొండ శ్రీవీరభద్రస్వామి దేవాలయానికి సీఎం కేసీఆర్ను తీసుకొస్తానని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల
మానవ సంబంధాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. కలకాలం ఒకరికి ఒకరు తోడుంటామని ప్రమాణాలు చేసిన వారు ఆ ప్రమాణాలను మరిచి క్రూరులుగా ప్రవర్తిస్తున్నారు. క్షణిక సుఖం కోసం కట్టుకున్నవాళ్లనే
వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేసేస్తున్నాయి. ఆకర్షణో.. లేదంటే ప్రేమో.. ఇంకా లేదంటే కావాలనే ఇలా సంబంధాలు పెట్టుకుంటున్నారో తెలియదు గానీ.. చివరికి