• Home » Husband Killed Wife

Husband Killed Wife

Woman Set Ablaze Over Dowry: భార్యను చంపిన భర్త.. చిన్న పిల్లాడు మొత్తం బయటపెట్టాడు..

Woman Set Ablaze Over Dowry: భార్యను చంపిన భర్త.. చిన్న పిల్లాడు మొత్తం బయటపెట్టాడు..

Woman Set Ablaze Over Dowry: అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే ఇంటికి కాపురానికి వెళ్లారు. కలిసి అత్తింట్లో చిత్రహింసలు అనుభవించారు. అదనపు కట్నం కోసం అక్కాచెల్లెళ్లను అత్తింటి వారు వేధించే వారు.

Banana Grove: భార్య,అత్తను చంపి అరటి చెట్టుకింద పూడ్చిన యువకుడు

Banana Grove: భార్య,అత్తను చంపి అరటి చెట్టుకింద పూడ్చిన యువకుడు

Banana Grove: సైకోగా మారిన దెబసిస్ పాత్ర ఓ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. జులై 19వ తేదీ రాత్రి సోనాలి, సుమతి నిద్రపోతూ ఉన్నారు. దెబసిస్ పాత్ర పెద్ద బండరాయితో వారి దగ్గరకు వచ్చాడు. ఆ రాయితో కొట్టి ఇద్దర్నీ చంపేశాడు.

Honeymoon: హనీమూన్‌ మర్డర్‌లా దొరికిపోవొద్దు!

Honeymoon: హనీమూన్‌ మర్డర్‌లా దొరికిపోవొద్దు!

అనుకున్నట్లుగానే హత్య చేయాలి.. అయితే మేఘాలయలో జరిగిన హనీమూన్‌ మర్డర్‌ ఘటనలో దుండగుల మాదిరిగా దొరికిపోకూడదు.

Jogulamba Gadwal: పెళ్లయిన నెలకే.. భర్తను చంపించిన భార్య

Jogulamba Gadwal: పెళ్లయిన నెలకే.. భర్తను చంపించిన భార్య

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌’ తరహా ఘటన రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకుని ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి..

Patancheru: భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

Patancheru: భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

పుట్టింటికి వెళ్లిన తన భార్యను తిరిగి కాపురానికి పంపకుండా పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టించినందుకు ఆగ్రహానికి గురైన భర్త.. భార్యను రోకలిబండతో కొట్టి చంపేశాడు.

భార్యను చంపి.. అత్తామామలకు ఫోన్..

భార్యను చంపి.. అత్తామామలకు ఫోన్..

బెంగళూరు నగరంలో పది రోజుల్లో రెండు దారుణ సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఘటనలో బిజినెస్ మ్యాన్.. తన భార్య, అత్త చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. మరో ఘటనలో ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు.

Property Dispute: హైదరాబాద్‌లో చంపేసి.. కర్ణాటకలో కాల్చేసి!

Property Dispute: హైదరాబాద్‌లో చంపేసి.. కర్ణాటకలో కాల్చేసి!

ఆస్తి కోసం ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపేసిన భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో అతడిని చంపి ఏకంగా కర్ణాటకకు తీసుకెళ్లి ఓ కాఫీ తోటలో శవాన్ని దహనం చేశారు.

AP News: కువైత్‌ నుంచే భర్త నిఘా!

AP News: కువైత్‌ నుంచే భర్త నిఘా!

కువైత్‌ వెళ్లిన భర్త అక్కడి నుంచే నిఘా పెట్టి, వేధిస్తుండడాన్ని భరించలేని ఓ తల్లి తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన శనివారం ఉదయం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది.

Surayapet: భార్యను హత్యచేసి... అనారోగ్యంగా ఏమార్చి

Surayapet: భార్యను హత్యచేసి... అనారోగ్యంగా ఏమార్చి

భార్యను హత్య చేసి... తన మీద అనుమానం రాకుండా ఉండేందుకు అంబులెన్సును పిలిపించి ఆసుపత్రికి తీసుకువెళ్లాడో ప్రబుద్ధుడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించగా, మెడపై ఉన్న గాట్లను గుర్తించి పోలీసులు ప్రశ్నించటంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.

Shocking: పెళ్లైన గంటల వ్యవధిలోనే గొడవ.. భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త.. అసలేం జరిగిందంటే..!

Shocking: పెళ్లైన గంటల వ్యవధిలోనే గొడవ.. భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త.. అసలేం జరిగిందంటే..!

వారిద్దరూ ఎంతగానో ప్రేమించుకున్నారు.. పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.. బంధుమిత్రులతో కాసేపు సరదాగా గడిపారు.. సాయంత్రం బంధువుల ఇంటికి వెళ్లారు.. అక్కడ ఏమైందో ఏమో.. ఇద్దరూ గొడవపడ్డారు.. భార్యను కత్తితో పొడిచి చంపేశాడు.. అనంతరం తనను తాను గాయపరుచుకున్నాడు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి