• Home » Hindupur

Hindupur

Murali Nayak Tribute: అమరుడా ఇక సెలవ్‌

Murali Nayak Tribute: అమరుడా ఇక సెలవ్‌

మురళీ నాయక్‌ సైనికుడైన ఆత్మకు అనేక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. సైనిక కుటుంబానికి ఆర్థిక సహాయం, స్థలం, ఉద్యోగాలు ఇచ్చే హామీతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు

Nandamuri Balakrishna: రాయలసీమ గడ్డ నా అడ్డా.. వైసీపీకి బాలకృష్ణ  స్ట్రాంగ్ వార్నింగ్

Nandamuri Balakrishna: రాయలసీమ గడ్డ నా అడ్డా.. వైసీపీకి బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్

Nandamuri Balakrishna: వైసీపీకి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే తాటతీస్తానని హెచ్చరించారు. హిందూపురం ప్రజలకు తాను అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా కల్పించారు.

Balakrishna:  ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే

Balakrishna: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే

పద్మభూషణ్‌ అందుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణకు హిందూపురంలో ఘన పౌరసన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తన తండ్రి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు

Triplets Born in Hindupur: ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు

Triplets Born in Hindupur: ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు

హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలను జన్మనిచ్చారు. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు, వారి బరువు తక్కువ కావడంతో అనంతపురానికి రెఫర్ చేశారు

CANAL : హంద్రీనీవా కాలువకు మళ్లీ గండి

CANAL : హంద్రీనీవా కాలువకు మళ్లీ గండి

హంద్రీనీవా కాలువకు మళ్లీ గండిపడింది. మండల కేంద్రం సమీపంలోని నక్కలగుట్ట కాలనీ వద్ద గురువారం ఉదయం మడకశిర ఉప కాలువకు గండిపడింది. దీంతో చాకర్లపల్లి కుంటకు, అక్కడి నుంచి చల్లాపల్లి చెరువు నిండి నాగలూరు చెరువుకు నీరు చేరింది.

SCHOOL: బడిలో భోజనం ఆలస్యం

SCHOOL: బడిలో భోజనం ఆలస్యం

పట్టణంలోని ఎంజీఎం పాఠశాలలో విద్యార్థులకు భోజనం ఆలస్యమౌతోంది. ఒంటిపూట బడి నేపథ్యంలో విద్యార్థులు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలో ఉంటున్నారు.

Special weekly train: అనంతపురం మీదుగా ప్రత్యేక రైలు..

Special weekly train: అనంతపురం మీదుగా ప్రత్యేక రైలు..

అనంతపురం మీదుగా ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ నియంత్రణకు నరసాపూర్‌-అరిసికెర-నరసాపూర్‌ (వయా అనంతపురం) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

సత్ప్రవర్తనతో మెలగండి

సత్ప్రవర్తనతో మెలగండి

నేరాలు చేసి జైలు జీవితం గడుపుతున్న వారు బయటికి వెళ్లాక సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్‌ యాదవ్‌ అన్నారు.

INVESTIGATION: ఎంజీఎం పాఠశాల హెచఎంపై విచారణ

INVESTIGATION: ఎంజీఎం పాఠశాల హెచఎంపై విచారణ

ఎంజీఎం పాఠశాల హెచఎం సామ్రాజ్యంపై గతంలో కొందరు చేసిన ఫిర్యాదులపై డీవైఈఓ పద్మప్రియ విచారణ అధికారిగా గురువారం పాఠశాలకు వచ్చారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌, విద్యాశాఖ మంత్రి పేషీ నుంచి డీఈఓకు ఆదేశాలు అందగా ఆయన డీవైఈఓకు బాధ్యతలు అప్పగించినట్లు ఆమె తెలిపారు.

MUNCIPAL CHAIRMAN: సాంకేతిక పరిజ్ఞానంతోనే దేశాభివృద్ధి

MUNCIPAL CHAIRMAN: సాంకేతిక పరిజ్ఞానంతోనే దేశాభివృద్ధి

సాంకేతిక పరిజ్ఞానంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మున్సిపల్‌ చైర్మన డీఈ రమే్‌షకుమార్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని పాలిటెక్నిక్‌ కళాశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి