Home » Himachal Pradesh
Himachal Jodidar Brothers: అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవటంపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కొంతమంది కపిల్, ప్రదీప్లను టార్గెట్ చేసి బూతులు తిట్టడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువవటంతో అన్నదమ్ములు ఇద్దరూ స్పందించారు.
Brothers Carry 200kg Cow: ఆవును ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే 3 కిలోమీటర్లు కొండల్లోనే దాన్ని మోసుకుని తీసుకెళ్లాలి. అది చాలా రిస్క్తో కూడుకున్న పని. అదుపు తప్పి కిందపడితే.. ఆవుతో పాటు ఇద్దరి ప్రాణాలు పోతాయి. అయినా వాళ్లు వెనక్కు తగ్గలేదు. ప్రాణాలకు తెగించారు.
హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రుతుపవనాల కారణంగా భారీగా వర్షపాతం నమోదైంది. కొండచరియలు విరిగిపడటంతో సుమారు 383 రోడ్లను మూసేశారు.
ఇద్దరు అన్నదమ్ములు ఒకే యువతిని వివాహమాడారు...! అవును ఇది నిజమే.. అదేమిటి వారేమైనా చదువు సంధ్యలు
ఒకే మహిళను పెళ్లాడిన ఇద్దరు అన్నదమ్ముల ఉదంతం ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో వెలుగు చూసింది. ఈ వివాహం చట్టబద్ధతపై స్థానిక లాయర్లు పలు వివరాలు వెల్లడించారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Himachal Brothers: ట్రాన్స్ గిరిలోని బధన గ్రామంలో గత ఆరేళ్లలో ఇలాంటివి ఐదు పెళ్లిళ్లు జరిగాయి. ప్రదీప్, కపిల్లు కూడా ఈ ఆచారాన్ని పాటించాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే కున్హత్ గ్రామానికి చెందిన సునీత చౌహాన్ను పెళ్లి చేసుకున్నారు.
ధార్వాడ్ థత్ ప్రాంతంలో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యయి. రోడ్డులోని కొంత భాగం దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది.
భారీ వర్షాలతో అతలాకులతమైన హిమాచల్ప్రదేశ్లో ఓ పెంపుడు కుక్క అరుపు 67మందిని కాపాడింది.
హిమాచల్ప్రదేశ్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఆ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో ఓ కుక్క అరుపు వల్ల 67 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
హిమాచల్ ప్రదేశ్లో వరదలకు ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. వరద ఉద్ధృతికి బ్యాంకులోని విలువైన వస్తువులన్నీ పాడైపోయి ఉంటాయని..