Home » High Court
నేరం చేసిన వ్యక్తిని కనిపెట్టడం ఒక ఎత్తయితే, ఆ నేరాన్ని రుజువుచేసి బాధ్యుడికి శిక్ష వేయించడం దర్యాప్తు అధికారులకు పెద్ద సవాలే! ఇందులో మొదటి పని ఎలాగోలా చేయగలిగే పోలీసులు.. రెండో విషయంలో మాత్రం నిందితులతో నిజాన్ని చెప్పించలేక, వారు చెప్పే అబద్ధాలు అంగీకరించలేక ఒత్తిడికి గురవుతుంటారు.
రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన నీచ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తమ ముందు ఉంచాలని ప్రాసిక్యూషన్ను హైకోర్టు ఆదేశించింది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరు నగర శివారు ఏటుకూరు బైపాస్ వద్ద వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను 90 రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి(ఎ్సఈసీ) ఆదేశాలు జారీచేసింది.
కాళేశ్వరం కమిషన్ సీరియల్గా నడుస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఫార్ములా ఈ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏడాది కాలం నుంచి సాగదీస్తున్నారని విమర్శించారు. అసలు ఈ కేసులపై రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.
డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు చేసిన తప్పులకు విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టడానికి వీల్లేదని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్యూ) రిజిస్ట్రార్కు హైకోర్టు తేల్చిచెప్పింది. అఫిలియేషన్, ఇతర ఫీజులు చెల్లించని కాలేజీ యాజమాన్యాలపై ఎలాంటి కఠినచర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి, ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
ఓ ఎన్నికల కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కు ట్రయల్ కోర్టులో ప్రత్యక్ష హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.
MP Mithun Reddy Bail Petition: పిటిషన్ పై విచారణ నాలుగు వారాల్లో పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయాన్ని మిథున్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఎన్నికల నిర్వహణకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. పిటీషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.