Home » High Court
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మికి భారీ ఎదురుదెబ్బ తగిలిగింది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై 2021లో చౌటుప్పల్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది.
హైకోర్టును నడిపించేది ప్రధాన న్యాయమూర్తి (సీజే) మాత్రమే అన్న తప్పుడు అభిప్రాయం తనకు లేదని నూతన చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ చెప్పారు.
ఓబులాపురం మైనింగ్ కేసులో మరో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ వివాదాస్పద కేసులో శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
రాష్ట్రంలోని వంద పడకల ప్రభుత్వ బోధనాసుపత్రులను అవయవమార్పిడి కేంద్రాలుగా గుర్తించేలా, ఆ హోదా
ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్ పోస్టును ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పాలని
నీట్ పరీక్షకు ముందు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదివి ఉండాలన్న నిబంధన పై తాజా విద్యా సంవత్సరం 2025కు సంబంధించిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
తమ దృష్టికి వచ్చే అన్నింటినీ విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ‘సూపర్ పోలీస్’ కాదని మద్రాసు హైకోర్టు ఖండించింది. 2006లో నేలబొగ్గు కేటాయింపులో జరిగిన అవినీతికి సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులతో, నగరానికి చెందిన ఆర్కేఎం పవర్జెన్ సంస్థకు వ్యతిరేకంగా సీబీఐ కేసు నమోదుచేసింది.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.
నాగారంలో భూదాన్ భూములుగా పేర్కొంటున్న స్థలాలను ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎ్సలు, ఐపీఎ్సలు అక్రమంగా పట్టాలు చేయించుకున్నారన్న ఆరోపణలపై విచారణ కమిషన్ వేసే ఉద్దేశం ఉందా..