Home » Health Latest news
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఆరోగ్యశాఖ అధికారుల్లో పాత వాసనలు పోవడంలేదు.
కొంత కాలంగా ఆర్ఎంపీలు చేస్తున్న డిమాండ్ల పరిశీలనకు కమిటీని వేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు...
ఆయుర్వేదం ప్రకారం, మారుతున్న రుతువులను బట్టి ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. చాలా వేగంగా వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే అప్రమత్తంగా ఉండటం అవసరం. ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు పెరుగు తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే..
సౌందర్య చికిత్సలన్నీ ప్రమాదకరమైనవి కావు. నిజానికి తగిన అర్హతలు, అనుభవం, సామర్థ్యం ఉన్న వైద్యుల పర్యవేక్షణలో ఈ చికిత్సలతో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు.
Foods That Spike Blood Sugar: మీరు తినే ఆహారం మీ రక్తంలో చక్కెర స్థాయిలను నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే తినే ముందు జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెరను పెంచే ఈ కింది ఆహారాలను కచ్చితంగా నివారించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Best Time to Drink Green Tea: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే వేగంగా బరువు తగ్గుతారని చాలామంది అంటుంటారు. ఇంతకీ, గ్రీన్ టీ వల్ల పూర్తి ప్రయోజనాలు పూర్తిగా దక్కాలంటే రోజులో ఏ సమయంలో తాగాలో మీకు తెలుసా..
వైద్యశాఖలో నియామకాల జోరు కొనసాగుతోంది. 201 మంది వైద్యుల నియామక తుది జాబితాను వైద్య నియామకాల బోర్డు శనివారం విడుదల చేసింది.
తెలంగాణలో డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ కేసులు నమోదయ్యే జిల్లాల్లో అధికారులు పర్యటించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
ఏళ్ల తరబడి ఒకే కుక్కర్ను వాడితే లెడ్ టాక్సిసిటీ బారిన పడే ముప్పు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఊహించని సమస్యలు చుట్టుముడతాయని అంటున్నారు. అసలు లెడ్ టాక్సిసిటీ అంటే ఏంటో, ఈ సమస్య ఎందుకు తలెత్తుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
18 ఏళ్లుగా సంతానం లేక అలమటిస్తున్న ఓ జంటకు ఏఐ సాంకేతికతో ఊరట దక్కింది. ఏఐ ఆధారిత కృత్రిమ గర్భధారణ విధానం ఫలితాన్ని ఇవ్వడంతో మహిళ ఎట్టకేలకు గర్భం దాల్చింది.