Home » Guntakal
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో గుంతకల్లు రైల్వే డివిజన్(Guntakal Railway Division) కొంతమేర కోతకు గురైంది.
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు గుంతకల్లు డివిజన్(Guntakal Division) మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో గత సంవత్సరం కంటే ఎక్కువ నిధులు రానున్నాయని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా పేర్కొన్నారు. బడ్జెట్లో రైల్వేలకు కేటాయింపులపై దక్షిణ మధ్య రైల్వే, సౌత కోస్ట్ రైల్వేల జీఎంలు, తెలుగు రాషా్ట్రల్లోని రైల్వే డివిజన్ల డీఆర్ఎంలతో రైల్వే శాఖ మంత్రి అశ్విన వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు.
Gummanur Jayaram: ‘‘నాపై తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా.. నా గురించి వార్తలు రాసేటప్పుడు ఆలోచించి రాయండి. తప్పు చేస్తే సరిద్దుకుంటా. తప్పు చేయకుంటే తలఎత్తుకుని నిలబడతా’’ అంటూ మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.
ముస్లిం మైనార్టీలకు టీడీపీ హయాంలోనే ప్రాధాన్యత ఉంటుందని టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి అన్నారు.
అంబేడ్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమితషాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అపార్ కార్డు విద్యార్థులు వారి తల్లిదండ్రులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఆరువారాలుగా పాఠశాల, గ్రామసచివాలయాలు, తహసీల్దార్, కార్యాలయాలు, ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావాడం లేదు.
పట్టణానికి చెందిన ఓ రోగి ఆపరేషన కోసం ఎమ్మెల్యే గుమ్మనూరు జ యరాం రూ.10 లక్షల సీఎంఆర్ఎఫ్ లెట ర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ)ను మంజూరు చేయించారు.
హంద్రీనీవా ప్ర ధాన కాలువ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచాలని ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం శ్రీనివాసులు అన్నా రు. స్థానిక సీపీఐఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1988లో ప్రారంభమైన ప్రాజెక్టు 35 ఏళ్లు గడిచినా పూర్తి కాకపోవడం దారుణమన్నారు.
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు శబరిమల(Shabarimala)కు గుంతకల్లు డివిజన్(Guntakal Division) మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. కాచిగూడ-కొట్టాయం-కాచిగూడ (వయా గుత్తి) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.