Home » Gunshots
చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్లో శనివారం సాయంత్రం మొబైల్ దొంగపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనపై సీపీ సజ్జనార్ వివరణ ఇచ్చారు.
హైదరాబాద్ నగరంలో ఇవాళ (శనివారం) కాల్పులు కలకలం సృష్టించాయి. సెల్ఫోన్ దొంగను పట్టుకునేందుకు డీసీపీ చైతన్య ప్రయత్నించారు. ఈ క్రమంలో డీసీపీ మీద కత్తితో దాడికి దొంగ యత్నించాడు.
రేవంత్రెడ్డి హయాంలో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టే సంస్కృతిని తీసుకొచ్చారని మాజీ మంత్రి హరీశ్రావు ఆక్షేపించారు. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని హరీశ్రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
రైఫిల్ సమర్థవంతమైన పరిధిని పూర్తిగా ఉపయోగించుకునేలా చేస్తాయి. భారతదేశంలోనే ఈ నైట్ సైట్లను తయారు చేయడానికి MKU లిమిటెడ్, మెడ్బిట్ టెక్నాలజీస్ కన్సార్టియం ఒప్పందం కుదుర్చుకుంది.
వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో బిహార్(Bihar) నుంచి తుపాకులు తెచ్చి అసాంఘిక శక్తులకు అమ్మాలని ప్రయత్నించిన పాత నేరస్థుడిని మల్కాజిగిరి ఎస్ఓటీ, చర్లపల్లి పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 3 దేశీవాళి తుపాకులు, 10 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడాలోని తలహసీలో ఉన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Hyderabad gunfire incident: హైదరాబాద్లో ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గుడిమల్కాపూర్లోని ఓ ఎక్స్పోలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
శ్రీ సత్య సాయి జిల్లా: బత్తలపల్లి మండలం, రామాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రామాపురం బస్ స్టాప్కు సమీపంలో తుపాకీ కాల్పుల మోత కలకలం రేపింది. తుపాకుల శబ్దంతో రామాపురం గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బీహార్కు చెందిన దొంగల ముఠా రామాపురం గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నారని గమనించిన తెలంగాణ పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.
జమ్మూకశ్మీర్(jammu and kashmir)లో మళ్లీ కాల్పులు(firing) కలకలం రేపుతున్నాయి. అనంత్నాగ్ జిల్లా(Anantnag district)లోని మారుమూల అటవీ ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి బయట కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు(police) గుర్తించినట్లు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన వ్యక్తి అని పోలీసులు అంటున్నారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్న యువకుడు విశాల్ రాహుల్ అలియాస్(కాలూ) అని పోలీసులు చెబుతున్నారు. కానీ కాల్పుల రోజున ఓ పోలీస్ వాహనం మిస్సైన విషయం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.