Home » Gujarat
వాయుసేన ఫైటర్ జెట్ ఒకటి కుప్పకూలి.. రెండు ముక్కలైంది. వెంటనే భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక పైలెట్ మృతి చెందాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాాదం వివరాలు..
గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్ లో రెండు వేర్వేరు బాణసంచా ప్రమాదాల్లో 29 మంది మృతి చెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గుజరాత్ లో బాయిలర్ పేలుటతో 21 మంది మరణించగా, పశ్చిమ బెంగాల్ లో బాణసంచా గోదాంలో పేలుడు జరిగింది
Gujarat Firecracker Factory: గుజరాత్లోని దీశ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫైర్ క్రాకర్స్ తయారీ ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఆ ప్రమాదంలో 12 మంది చనిపోగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు నడుస్తున్నాయి.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించబోయే ఏఐసీసీ సమావేశాలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం నియమించిన ముసాయిదా కమిటీ సమావేశమైంది. శు
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు (శుక్రవారం) కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రజస్వామ్య సమాజంలో అంతర్భాగమని.. దాన్ని పరిరక్షించడం కోర్టుల బాధ్యత అని స్పష్టం చేసింది. ఆ వివరాలు..
ప్రేమ, పెద్దలు కుదిర్చిన వివాహం.. ఏదైనా సరే.. చాలా చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. సర్దుకుపోదాం.. బంధాన్ని నిలుపుకుందాం అనే ఆలోచన కనుమరుగువుతుంది.. కనీసం పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా.. విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అదుగో అలాంటి వారందరూ ఈ దంపతుల గురించి తెలుసుకోవాలి. వారి జీవతం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి.
కూతవేటు దూరంలో హత్య జరుగుతున్నా పట్టించుకోకుండా పెట్రోలింగ్ పోలీసులు రోడ్డుపై నిద్రించిన షాకింగ్ ఘటన గుజరాత్లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా భార్యలు నైటీ వేసుకుని ఇంట్లో తిరుగుతుంటే.. భర్తలు గొడవపడుతుంటారు. కానీ, ఈ సంఘటనలో మాత్రం భార్య నైటీ వేసుకోవాలని భర్త టార్చర్ పెట్టాడు. ఎంతలా అంటే ఆమె తీసుకున్ని నిర్ణయానికి భర్త షాక్ అయ్యాడు.
ఢిల్లీ ఆప్ అధ్యక్షుడిగా నియమితులైన సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, తమకు ఓటు వేసిన ప్రజల తరఫున, నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్ హామీలతో బీజేపీకి ఓటు వేసిన ప్రజల తరఫున వారి హక్కులు కాపాండేందుకు తమ గళం వినిపిస్తామని చెప్పారు.
దేశంలోకి అక్రమంగా వస్తున్న బంగారం సహా లగ్జరీ గడియారాల వంటి భారీ గుట్టును అధికారులు చేధించారు. ఆ క్రమంలో ఏకంగా రూ. 100 కోట్ల విలువైన బంగారం, ఆభరణాలు సహా పలు రకాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.