Home » Gujarat
కీలకమైన అంశలపై చర్చించడంతో పాటు సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటుంటున్న సమస్యల పరిష్కారానికి, దేశానికి పటిష్టమైన ప్రత్నామ్నాయ విజన్ను ఆవిష్కరించేందుకు ఏఐసీసీ సెషన్ ఒక వేదక కానుందని ఏఐసీసీ ఇన్చార్జి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ తెలిపారు.
భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేయకుండా పాక్కు రెండో విడత లోన్ ప్యాకేజీగా 7 బిలియన్ల డాలర్లను ఐఎంఎఫ్ ఇటీవల ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి, సంస్కరణల కొనసాగింపునకు ఇస్లామాబాద్కు రుణం మంజూరు చేస్తున్నామని పేర్కొంది.
మిలటరీ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ భుజ్ ఎయిర్బేస్పై ఇటీవల డ్రోన్ల దాడికి దిగింది. పాక్ పదేపదే చేసిన ఈ యత్నాలను ఎయిర్ డిఫెన్స్ సిస్టం సాయంతో భారత బలగాలు విజయవంతంగా తిప్పికొట్టాయి.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్సబీ) పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి సూరత్లో 20మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు.
గుజరాత్లోని కచ్ జిల్లాలో ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని ఖావ్డా ఇండియా బ్రిడ్జి సరిహద్దు ప్రాంతంలో గురువారం ఉదయం డ్రోన్ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, వైమానిక దళ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు..
Teacher: ఈ నేపథ్యంలోనే వెతుకులాట మొదలుపెట్టారు. వీధిలో ఉండే సీసీటీవీలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. బాలుడు టీచర్తో పాటు వెళుతున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి.
అమ్రేలిలోని విజన్ ఫ్లైయింగ్ ఇన్స్టిట్యూక్కు చెందిన శిక్షణా విమానం మంగళవారంనాడు కుప్పకూలినట్టు డిప్యూటీ ఎస్పీ చిరాగ్ దేశాయ్ వివరించారు. విమానంలో ప్రయాణిస్తు్న్న అంకిత్ మహాజన్ అనే వ్యక్తి మృతి చెందినట్టు తెలిపారు.
నిర్మాణంలో ఉన్న ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో 400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణపు పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారుల బృందం గుజరాత్లో పర్యటిస్తోంది. రెండో రోజు సోమవారం మంత్రి బృందం పర్యటన కొనసాగుతోంది.
వక్ఫ్ ట్రస్టీలుగా నటిస్తూ 17 ఏళ్ల పాటు వందల ఇళ్లు, షాపులు నిర్మించి వందల కోట్ల రూపాయలు కొట్టేశారు కొందరు కేటుగాళ్లు. ఈ ఐదుగుర్ని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసి లోపలేశారు.