• Home » GST

GST

GST Scam: జీఎస్టీ స్కామ్.. ఏ5గా మాజీ సీఎస్... త్వరలో నోటీసులు

GST Scam: జీఎస్టీ స్కామ్.. ఏ5గా మాజీ సీఎస్... త్వరలో నోటీసులు

Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కమర్షియల్ ట్యాక్స్‌ స్కామ్‌పై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ -5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు. మాజీ సీఎస్‌‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్‌ ఎ.శివరామ ప్రసాద్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కేసు నమోదు అయ్యింది.

Union Budget 2024 live updates: కొత్త పథకాలు.. వేతన జీవులకు ఊరట.. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..

Union Budget 2024 live updates: కొత్త పథకాలు.. వేతన జీవులకు ఊరట.. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉపాధి కల్పన, రైతులు, యువత, మహిళలు, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు.

ABN Telugu: ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి కేంద్ర ఆర్థిక శాఖ ప్రశంసలు..

ABN Telugu: ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి కేంద్ర ఆర్థిక శాఖ ప్రశంసలు..

తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. కేవలం వార్తలు, సామాజిక బాధ్యతల విషయంలోనే కాదు.. పన్నుల చెల్లింపులోనూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రారాజుగా నిలుస్తూ వస్తోంది.

 Nirmala Sitharaman : ప్రైవేట్‌ హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు

Nirmala Sitharaman : ప్రైవేట్‌ హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు

ప్రైవేటు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు.. రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో..

GST Council Meet: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. వాటిపై జీఎస్టీ తగ్గింపు: నిర్మలా సీతారామన్

GST Council Meet: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. వాటిపై జీఎస్టీ తగ్గింపు: నిర్మలా సీతారామన్

చిరు వ్యాపారులకు మేలు చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్‌లో పలు అంశాలపై చర్చించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పేర్కొన్నారు. కేంద్రం త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుండగా నిర్మలా అధ్యక్షతన శనివారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం(GST Council Meet) జరిగింది.

Hyderabad: స్వీపర్‌కు 2 లక్షల జీతం.. సంతకం పెడితే చాలు!

Hyderabad: స్వీపర్‌కు 2 లక్షల జీతం.. సంతకం పెడితే చాలు!

అతనో స్వీపర్‌.. ఆఫీసును శుభ్రపరచడమే పని..! కానీ పనిచేయకున్నా.. అడిగినప్పుడు సంతకాలు మాత్రం పెట్టి, నెలకు తీసుకునే జీతం రూ.2 లక్షలు..! కారణం.. జీఎస్టీ రీఫండ్‌ కోసం అతణ్ని డైరెక్టర్‌గా చూపించడమే..! అతనొక్కడే కాదు.. ఆఫీ్‌సబాయ్‌, హౌస్‌కీపింగ్‌లో పనిచేసే ఒకరిద్దరిని డైరెక్టర్లుగా పెట్టడం గమనార్హం..!

Alert: జీఎస్‌టీ రిటర్న్ ఫైలింగ్ గడువు పొడిగింపు..వెంటనే దాఖలు చేయండి

Alert: జీఎస్‌టీ రిటర్న్ ఫైలింగ్ గడువు పొడిగింపు..వెంటనే దాఖలు చేయండి

పాన్ మసాలా, గుట్కా లాంటి పొగాకు ఉత్పత్తుల తయారీదారుల కోసం రిజిస్ట్రేషన్, నెలవారీ రిటర్న్‌ల దాఖలు కోసం ప్రత్యేక ప్రక్రియను అమలు చేయడానికి ప్రభుత్వం మే 15 వరకు గడువును పొడిగించింది. మరోవైపు పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీ రిటర్న్‌ను ఫైల్ చేయడం తప్పనిసరి. ఈ గడువు తేదీని ఏప్రిల్ 12 వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా రిటర్నులు దాఖలు చేయనివారు ఉంటే దాఖలు చేయాలని కోరారు.

GST: జీఎస్టీ వసూళ్లలో చరిత్ర సృష్టించిన భారత్.. ఇది రెండో రికార్డ్

GST: జీఎస్టీ వసూళ్లలో చరిత్ర సృష్టించిన భారత్.. ఇది రెండో రికార్డ్

ఒకే దేశం ఒకే పన్ను విధానంతో తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తోంది. దేశీయ అమ్మకాలతో పాటు దిగుమతులు కూడా జోరుగా సాగడంతో జీఎస్టీ వసూళ్లు మార్చి నెలలో 11.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి.

TS News:  టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌పై రైడ్స్.. సంచలన విషయాలు వెలుగులోకి..!

TS News: టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌పై రైడ్స్.. సంచలన విషయాలు వెలుగులోకి..!

నగరంలో గత రెండు రోజుల నుంచి జీఎస్టీ అధికారులు(GST Officials) తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌(Tonic Liquor Groups)కు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టానిక్‌ గ్రూప్స్‌కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేసింది.

GST: నేడు జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌‌మెంట్ చీఫ్‌ సదస్సు.. ఏం చర్చిస్తారంటే..?

GST: నేడు జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌‌మెంట్ చీఫ్‌ సదస్సు.. ఏం చర్చిస్తారంటే..?

పన్ను ఎగవేత సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పన్ను ఎగవేత సమస్య పరిష్కరించడంపై ఫోకస్ చేసింది. రాష్ట్ర, కేంద్ర జీఎస్టీ అధికారుల ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్‌ సదస్సును సోమవారం (ఈ రోజు) ఢిల్లీలో నిర్వహించనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సదస్సును ప్రారంభిస్తారని ఆ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి