Home » GoldSilver Prices Today
ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. కొన్ని రోజులు ఆకాశాన్ని అంటుతున్న పసిడి ధర, మరికొన్ని రోజులు కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తోంది.
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. రెండ్రోజులుగా ధర వరసగా పెరుగుతూ పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో గోల్డ్ ధరలో మార్పులు వస్తుంటాయి.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధర మళ్లీ పెరిగింది. మంగళవారం పసిడి రేటు కాస్త తగ్గి ఊరటనిచ్చినప్పటికీ మళ్లీ నేడు పుంజుకుంది. దీంతో ఇలా అయితే బంగారం కొనేదెలా అంటూ పసిడి ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా పడిపోయింది. కొన్ని రోజులుగా వరసగా పెరుగుతూ వస్తున్న రేటు మంగళవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో కొండెక్కిన గోల్డ్ రేట్లలో నేడు ఎలాంటి మార్పు లేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,713 ఉండగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.88,050 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం రూ.80,823 ఉండగా.. నేడు రూ.80,832కు చేరింది. అలాగే 24 క్యారెట్ల తులం పసిడి రేటు నిన్న రూ.88,170 కాగా.. నేడు రూ.88,180 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లు, ఆర్థిక, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం వంటివి పసిడి రేటును ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు గోల్డ్ ధరను అమాంతం పెంచేలా చేస్తున్నాయి.
బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గినప్పటికీ గతేడాదితో పోలిస్తే భారీగానే పెరుగుతూ వస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత పసిడి ధర ఉట్టెక్కింది.
దేశంలో ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్నారా. అయితే ఓసారి నేటి ధరలను తెలుసుకుని వెళ్లండి. ఎందుకంటే ఇటీవల దాదాపు 90 వేల స్థాయికి చేరుకున్న ఈ రేట్లు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి.
మీరు ప్రస్తుతం బంగారంపై పెట్టుబడులు చేస్తున్నారా. అయితే ఓసారి ఈ వార్తను చదవండి. ఎందుకంటే భవిష్యత్తులో వెండి రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.