Home » Gold Rate Today
నేడు దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఒక్క రోజులోనే సుమారు రూ. 8 వేల మేర పసిడి ధర పెరిగింది. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జనవరి 28న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
గత వారం రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు ఈ వారం కూడా అదే దూకుడు కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నడుమ దేశంలో పసిడి, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
అమెరికా ప్రభుత్వ నిర్ణయాలతో పసిడి, వెండికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లో పసిడి, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
గురువారం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు శుక్రవారం ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. మేలిమి బంగారం ధర రూ.5400ల మేర, వెండి రూ.20 వేల మేర పెరిగింది. మరి ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఐరోపా దేశాలపై సుంకాలు ఉండవన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనకు తోడు, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు దిగడంతో గురువారం బంగారం ధరలు దిగొచ్చాయి. మరి దేశంలో ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
బుధవారం ఉవ్వెత్తున పెరిగిన బంగారం ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. యూరోపియన్ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులతో నిన్న ధరలు నింగిని తాకాయి. తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో ఇవాళ పసిడి ధరలు భారీగా దిగొచ్చాయి.
బంగారం, వెండి ధరలు ఆల్ టైం హైకి చేరుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. రూ.1.50లక్షకు చేరగా.. ఒక్కరోజులోనే కిలో వెండి ధర ఏకంగా రూ.8వేలు పెరిగింది.
మంగళవారం హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ట్రంప్ సుంకాల నేపథ్యంలో వెండి ధర ఏకంగా రూ.12వేల మేర పెరిగి రూ.3.30 లక్షలకు చేరుకుంది.