Home » Gold News
రేపు ఏప్రిల్ 2 అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై ప్రకటన రిలీజ్ చేయనున్న తరుణంలో ఇవాళ మార్కెట్ మూమెంట్ పైకా, కిందికా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది.
దేశవ్యాప్తంగా బంగారం ధర స్వల్ప ఊరటనిస్తోంది. కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న పసిడి రేటు మూడ్రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. అయితే భవిష్యత్తులో మాత్రం మరింతగా ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పండుగ పూట.. పసిడి ప్రియులకు అసలైన పండగలాంటి వార్త చెప్పారు. రానున్న కాలంలో బంగారం ధర భారీగా దిగి రానుందని.. పది గ్రాముల పసిడి రేటు ఏకంగా 55 వేల రూపాయలకు దిగి రానుందని సమాచారం.
దేశంలో బంగారం, వెండి ధరలు పైపైకి చేరుతున్నాయి. ఇదే సమయంలో వెండి రాబడులు బంగారం కంటే మించి పోవడం విశేషం. అయితే ఏ మేరకు పెరిగాయి. ఎంత లాభపడ్డాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. రెండ్రోజులుగా ధర వరసగా పెరుగుతూ పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో గోల్డ్ ధరలో మార్పులు వస్తుంటాయి.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధర మళ్లీ పెరిగింది. మంగళవారం పసిడి రేటు కాస్త తగ్గి ఊరటనిచ్చినప్పటికీ మళ్లీ నేడు పుంజుకుంది. దీంతో ఇలా అయితే బంగారం కొనేదెలా అంటూ పసిడి ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా పడిపోయింది. కొన్ని రోజులుగా వరసగా పెరుగుతూ వస్తున్న రేటు మంగళవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది.
బంగారం నగలు అమ్మితే నష్టాలే మిగులుతాయని నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు ధరల కంటే తక్కువకే అమ్మాల్సి వస్తుందని, ఇది చివరకు నష్టాన్నే మిగులుస్తుందని అంటున్నారు. ఇదెలాగంటే..
హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం రూ.80,823 ఉండగా.. నేడు రూ.80,832కు చేరింది. అలాగే 24 క్యారెట్ల తులం పసిడి రేటు నిన్న రూ.88,170 కాగా.. నేడు రూ.88,180 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లు, ఆర్థిక, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం వంటివి పసిడి రేటును ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు గోల్డ్ ధరను అమాంతం పెంచేలా చేస్తున్నాయి.