Home » Gajendra Singh Shekhawat
దేశంలోని 75 శాతం గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు అందించామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekhawat) గురువారం వెల్లడించారు. దీనిని "భారీ మైలురాయి"గా పేర్కొన్న షెకావత్, లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్న అన్ని రాష్ట్రాలను అభినందించారు.
పొలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని జగన్ ప్రభుత్వం పెంచిందని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షేకావత్ ( Gajendra Shekawat ) అన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ని ఎన్నికల సంఘం ప్రకటించినప్పటి నుంచి.. ఏయే రాష్ట్రాల్లో ఎవరెవరు గెలుస్తారు? ఏయే పార్టీలు ఎక్కడెక్కడ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తాయి? అనే లెక్కలు వేసుకోవడంతో పాటు...
పోలవరంపై కేంద్రం మరో బాంబు పేల్చింది. నిర్వాసిత కుటుంబాలకు పరిహారాన్ని నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్రమే చేపడుతున్నందు వల్ల కేంద్రం నగదు బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేసింది.
వ్యవసాయవర్సిటీల, శాస్త్రవేత్తల బృందం కృషి ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఆహార ధాన్యాలు, వివిధ పంటల ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతున్నామని కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) తెలిపారు.