• Home » Gadwal

Gadwal

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సంగారెడ్డి ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, జోగులాంబ గద్వాల జిల్లా ఘటనలో పెనుప్రమాదం తప్పి ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Jogulamba Gadwal: తల్లిని బస్ స్టాండ్‌లో వదిలేసిన కూతురు

Jogulamba Gadwal: తల్లిని బస్ స్టాండ్‌లో వదిలేసిన కూతురు

గద్వాల జిల్లాలో గుండెను కలిచివేసే అత్యంత బాధాకరమైన ఘటన చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి అనారోగ్యంతో ఉన్న తల్లిని కన్న కుమార్తె బస్టాండ్ లో వదిలేసింది. చివరకు ఆ తల్లి ప్రాణాలు విడిచింది.

 Food Poisoning: బీసీ హాస్టల్‌లో 86 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poisoning: బీసీ హాస్టల్‌లో 86 మంది విద్యార్థులకు అస్వస్థత

బీసీ బాలుర వసతి గృహంలోని ఆహారం కలుషితమై 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా... శుక్రవారం 110 మంది హాజరయ్యారు.

Vijay Deverakonda Car: విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు

Vijay Deverakonda Car: విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఒక్క క్షణం తేడాతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆయన కారు జోగులాంబ గద్వాల సమీపంలో ప్రమాదానికి గురైంది.

BRS vs Congress: ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సభకు వస్తారా..? ఏం జరుగనుందో..!

BRS vs Congress: ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సభకు వస్తారా..? ఏం జరుగనుందో..!

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అందుకే.. జనాలు సైతం ఈ వ్యవహారంపై ఎక్కువ ఫోకస్‌గా ఉన్నారు.

Gadval MLA :  BRS లోనే ఉన్నా.. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

Gadval MLA : BRS లోనే ఉన్నా.. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

తానెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని బీఆర్ఎస్ గద్వాల్ MLA కృష్ణమోహన్‌రెడ్డి అంటున్నారు., తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని.. కేసీఆర్ ని గౌరవించే వారిలో తాను మొదటి వ్యక్తినని..

Gadwal Eruvada Jodi Panchalu: 400 ఏళ్లనాటి చరిత్ర.. తిరుమల శ్రీవారికి  'ఎరువాడ జోడు పంచెలు'

Gadwal Eruvada Jodi Panchalu: 400 ఏళ్లనాటి చరిత్ర.. తిరుమల శ్రీవారికి 'ఎరువాడ జోడు పంచెలు'

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారికి గద్వాల ఏరువాడ జోడు పంచెలు కానుకగా అందాయి.

Agricultural Crisis: జోరు వానలోనూ బారులు

Agricultural Crisis: జోరు వానలోనూ బారులు

యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎ్‌స)ల వద్ద రైతులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. అరకొర స్టాక్‌ వస్తుండటంతో తెల్లవారకముందే అన్నదాతలు పీఏసీఎ్‌సలకు పరుగులు తీస్తున్నారు.

Road Accident: బైక్‌ను ఢీకొన్న కారు.. డ్యాంలో పడ్డ యువకుడు

Road Accident: బైక్‌ను ఢీకొన్న కారు.. డ్యాంలో పడ్డ యువకుడు

గద్వాల జిల్లాలోని ధరూరు మండలం రేవులపల్లి వద్దగల జూరాల ప్రాజెక్టుపై ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకులపైకి కారు దూసుకురావడంతో ఇద్దరిలో ఓ యువకుడు ఎగిరి డ్యాంలో పడి గల్లంతయ్యాడు.

Tungabhadra: తెరుచుకున్న తుంగభద్ర గేట్లు.. దిగువకు నీరు విడుదల

Tungabhadra: తెరుచుకున్న తుంగభద్ర గేట్లు.. దిగువకు నీరు విడుదల

కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పెరుగుతోంది. శుక్రవారం కర్ణాటక(Karnataka)లోని తుంగభద్ర గేట్లు తెరుచుకున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి