Home » Gadwal
గద్వాల(Gadwala)ను గబ్బుపట్టించిందెవరని సీఎం కేసీఆర్(CM KCR) ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. గద్వాలలో ఇవాళ జరిగిన బీఆర్ఎస్(BRS) ప్రజాశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి ఇద్దరూ అందుబాటులో లేకపోవడం బాధాకరమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) వ్యాఖ్యానించారు. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని తీసుకుని డీకే అరుణ అసెంబ్లీకి వచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Elections) ఈసారి గెలిచి హ్యాట్రిక్ (Hatrick CM) కొట్టాలని కలలు కంటున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు (CM KCR) అన్నీ ఊహించని షాకులే తగులుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే 115 మంది అభ్యర్థులను (BRS First List) ప్రకటించిన కేసీఆర్..
తెలంగాణలో మరో ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడింది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్ట్ గురువారం అనర్హత వేటు వేసింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని రుజువవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఓ వైపు సిట్టింగుల్లో చాలా మందికి టికెట్లు ఇవ్వరని పుకార్లు నడుస్తుండగా.. మరోవైపు ఒక్కొక్కరుగా ఎమ్మెల్సీలు ‘కారు’ దికి కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిపోతున్నారు. ఇంకొందరేమో తొలి జాబితా చూశాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు..
‘‘అమ్మా.. వారం నుంచి స్నానం చేయలేదమ్మా.. బాత్రూంకు (bathroom) వెళ్లాలంటే కిందికి వెళ్లి ట్యాంకర్ నుంచి బకెట్లో నీళ్లు నింపుకొని మూడో అంతస్తుపైకి ఎక్కాలంటే చేతకావడం లేదు..