Home » Fire Accident
రామవరంలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం మండలం రామవరం ఐటీసీ గోడౌన్లో మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు.
Fire Accident In Sanathnagar: హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున డ్యూరోడైన్ ఇండస్ట్రీస్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి.
మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జలీల్గూడలోని సాయి గణేష్ నగర్ కాలనీలో వెల్డింగ్ దుకాణంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఢిల్లీలోని దక్షిణపురి ప్రాంతంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. బతుకుతెరువు కోసం సొంతూరు విడిచి వచ్చిన యువకులను ఊహించని విధంగా మరణం కాటేసింది.
Sigachi Accident: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల విషయంలో ఇంకా సందిగ్ధత వీడటం లేదు. ఇప్పటివరకూ దాదాపు 40 మంది ఈ దుర్ఘటనలో దుర్మరణం పాలయ్యారు. కాగా, 9 మంది కార్మికుల మృతదేహాలు గల్లంతయినట్టుగా కంపెనీ యాజమాన్యం, జిల్లా కలెక్టర్ ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు.
గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సన్నిధి వీధిలోని ఓ షాపులో మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు ఎగసిపడుతున్నాయి.
సిగాచి పరిశ్రమ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి కడసారి చూపూ దక్కని వేదన వర్ణనాతీతంగా మారింది. గల్లంతైన వారిలో పది మంది ఆచూకీ దొరకని పరిస్థితి నెలకొంది.
పఠాన్చెరు మండలంలోని పాశమైలారం సిగాచి కంపెనీలో జూన్ 30న భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 36 మంది కార్మికులు మృతిచెందారు. కార్మికులు చనిపోవడంతో సిగాచి కంపెనీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు మృతుల సంఖ్య మంగళవారం అర్ధరాత్రి సమయానికి 46కి చేరింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం అర్ధరాత్రి సమయానికే 20కి చేరినట్టు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
పాశ మైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసింది.