Home » Fire Accident
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సచివాలయానికి వెళ్లే మార్గం సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
పాతబస్తీ చార్మినార్ సమీపంలోని షహ్రాన్ మార్కెట్లోని బుర్ఖా దుకాణం మూడవ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. మినీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వచ్చిన పొగలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్గేట్ వద్ద హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
అల్లూరి జిల్లాలోని బస్కి పంచాయతీ కంజరి తోటలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ గిరిజన రైతుకు సంబంధించిన కాఫీ తోట దగ్ధమైంది. ఈ ఘటనలో జి. అప్పలనాయుడుకి చెందిన సుమారు 2 ఎకరాల కాఫీ తోట మంటల్లో కాలిపోయింది.
నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పెచ్చెరువు సమీపంలో ఇవాళ(శుక్రవారం) అగ్నిప్రమాదం జరిగింది. అడవిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అటవీ సంపద కళ్లముందే కాలిపోయింది.
కువైట్ సమీప సముద్రంలో ఆయిల్ ట్యాంకర్లో భారీ పేలుడు సంభవించింది. ముబారక్ అల్-కబీర్ పోర్టుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు యూకే మెరైన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అధికారులు వెల్లడించారు.
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి విజ్ఞాన్ విఎన్ఆర్ కాలేజ్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కేజిఆర్ కన్వెన్షన్ను అనుకోని ఉన్న ఫర్నిచర్ షాప్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుడు ధాటికి భూమి కంపించడమే కాకుండా, సమీపంలోని ఇళ్లు, షాపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఎస్బీఎల్ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో 15 మంది మరణించారు.
వేట్లపాలెం బాణాసంచా దుర్ఘటనపై కాకినాడ జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. మరో సోదరుడు అడబాల వీరబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.