• Home » Farmers

Farmers

Revanth Reddy: ముఖాముఖిలో ముఖ్యమంత్రికి రైతుల విజ్ఞప్తి

Revanth Reddy: ముఖాముఖిలో ముఖ్యమంత్రికి రైతుల విజ్ఞప్తి

కూలీల కొరత ఉందని.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, ఉద్యాన పంటల సాగు కోసం డ్రిప్‌ (సూక్ష్మ సేద్యం) యూనిట్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి రైతులు విజ్ఞప్తి చేశారు.

Rythu Bharosa: రెండెకరాల వరకు రైతు భరోసా విడుదల

Rythu Bharosa: రెండెకరాల వరకు రైతు భరోసా విడుదల

వానాకాలం రైతు భరోసా నగదు బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుట్టింది. ఒకే రోజు రెండెకరాల వరకు ఉన్న రైతులకు నిధులు విడుదల చేశారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున.. తొలుత ఎకరా వరకు ఉన్న రైతులకు..

Chandrababu: పొగాకు రైతులను ఆదుకోండి

Chandrababu: పొగాకు రైతులను ఆదుకోండి

రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను సీఎం చంద్రబాబు కోరారు.

మరో పథకం రెడీ.. వారి ఖాతాల్లో పడనున్న డబ్బులు..

మరో పథకం రెడీ.. వారి ఖాతాల్లో పడనున్న డబ్బులు..

Annadata Sukhibhava Scheme: పథకం మొదటి విడతలో భాగంగా అర్హులైన ఒక్కో రైతు ఖాతాలో 7 వేల రూపాయలు జమకానున్నాయి. రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు జమకానున్నాయి. మూడో విడతలో 6 వేల రూపాయలు జమ అవుతాయి.

Rythu Nestham: 16న రైతులతో సీఎం ముఖాముఖి

Rythu Nestham: 16న రైతులతో సీఎం ముఖాముఖి

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 16న నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.

Rice Procurement: ఖరీఫ్‌  మొదలైనా  ఇంకా యాసంగి కొనుగోళ్లు

Rice Procurement: ఖరీఫ్‌ మొదలైనా ఇంకా యాసంగి కొనుగోళ్లు

యాసంగి ధాన్యం సేకరణ ఈ నెలాఖరు వరకు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి సాగు ఆలస్యంగా చేపట్టిన జిల్లాల్లో రైతులు వరి కోతలు కూడా ఆలస్యంగా చేపడుతున్నారు.

Lightning Strikes: పిడుగుపాటుకు ఆరుగురు రైతుల బలి

Lightning Strikes: పిడుగుపాటుకు ఆరుగురు రైతుల బలి

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాతలను పిడుగులు బలిగొన్నాయి. ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు పిడుగుపాటుకు పొలంలోనే ప్రాణాలొదలగా.. మరో 12 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు.

AP Farmers: ఏపీ రైతులకు కేంద్రం శుభవార్త..

AP Farmers: ఏపీ రైతులకు కేంద్రం శుభవార్త..

AP Farmers: ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. కందిపప్పు సేకరణ గడువును మరో 15 రోజులకు పొడిగించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Atchennaidu: ఉత్సాహంగా ఏరువాక

Atchennaidu: ఉత్సాహంగా ఏరువాక

తొలకరి చినుకులు రాలిన వేళ.. రైతు పండుగ ‘ఏరువాక’ ఉత్సవం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఏటా జూన్‌ నెలలో వచ్చే పౌర్ణమినాడు జరుపుకునే ఏరువాక ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అధికారికంగా నిర్వహించింది.

పొగాకు మొత్తం కొంటాం: మంత్రి అచ్చెన్న

పొగాకు మొత్తం కొంటాం: మంత్రి అచ్చెన్న

రాష్ట్రంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధరకు కంపెనీలతో కొనుగోలు చేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే.. జగన్‌ విష ప్రచారం చేస్తూ, పొగాకు రైతుల మధ్య పొగ పెట్టాలని చూస్తున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి