• Home » Farmers

Farmers

TG Farmers: ఉదయం భగ భగలు మధ్యాహ్నం జల్లులు

TG Farmers: ఉదయం భగ భగలు మధ్యాహ్నం జల్లులు

ఉదయం ఎండ, మధ్యాహ్నం వర్షాలు, అనంతరం మళ్లీ ఎండతో రాష్ట్రంలో వాతావరణం తీవ్రంగా మారింది. కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విషయంలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. కరీంనగర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లో ఈదురుగాలులు, ఉరుములతో వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది.

Telangana Farmers: గాలివాన బీభత్సం

Telangana Farmers: గాలివాన బీభత్సం

రాష్ట్రంలో గాలివాన మరియు వడగండ్ల వాన వలన పంటలకు భారీ నష్టం జరిగింది. రైతులు తడిసిన ధాన్యం, మొక్కజొన్నతోపాటు పంటలపై తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు

Kurnool Tahsildar Office Incident: 10 వేలు తీసుకున్నావ్‌ సమస్య తీర్చవా

Kurnool Tahsildar Office Incident: 10 వేలు తీసుకున్నావ్‌ సమస్య తీర్చవా

కర్నూలు జిల్లా కోడుమూరులో తన భూమిని ఆన్‌లైన్ చేయకపోవడంతో తహసీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ పురుగుల మందు తాగేందుకు యత్నించింది. అధికారుల అవినీతి, వేధింపులతో విసిగిపోయిన ఆమె తన బాధను చెబుతూ ఆత్మహత్య ప్రయత్నానికి దిగింది

Union Minister Srinivasa Varma: ఆక్వా సమస్యపై కేంద్రం దృష్టి

Union Minister Srinivasa Varma: ఆక్వా సమస్యపై కేంద్రం దృష్టి

అమెరికా సుంకాలు రాష్ట్రంలోని ఆక్వా రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని మంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. రొయ్యల ఎగుమతులపై ప్రభావం పడకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు

Trump Tariffs: ట్రంప్ దెబ్బకు.. ఆక్వా రైతుల గగ్గోలు..

Trump Tariffs: ట్రంప్ దెబ్బకు.. ఆక్వా రైతుల గగ్గోలు..

Trump Tariffs On Aqua Farming: ట్రంప్ టారిఫ్ భారం ఆక్వా రైతులపై పడింది. ఎగుమతి సుంకాల భారం భారీగా పెరగడంతో కుయ్యో.. మొర్రో అంటూ గగ్గోలు పెడుతున్నారు రైతన్నలు..

Andhra Pradesh Growth: వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం

Andhra Pradesh Growth: వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ 8.21 Per జీఎస్‌డీపీ వృద్ధిరేటుతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. తలసరి ఆదాయ వృద్ధిలో మూడోస్థానాన్ని సాధించినట్లు కేంద్రం తెలిపింది

Jagjit Singh Dallewal: నిరవధిక నిరాహార దీక్షను విరమించిన రైతునేత దల్లేవాల్

Jagjit Singh Dallewal: నిరవధిక నిరాహార దీక్షను విరమించిన రైతునేత దల్లేవాల్

సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) సంయుక్త ఫోరం సీనియర్ నేత అయిన దల్లేవాల్ గత ఏడాది నవంబర్ 26న రైతు డిమాండ్లపై కేంద్రపై ఒత్తిడి తెచ్చేందుకు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.

 PM Kisan Scheme: 20వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురుచూపు..

PM Kisan Scheme: 20వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురుచూపు..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ముఖ్యంగా పేద రైతుల కోసం అందిస్తున్న అద్భుతమైన పథకం. రైతులకు ఆర్థికంగా సాయం అందించాలని 2019లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష బ్యాంకు బదిలీ పథకం. ఈ పథకంలో ప్రతి ఏడాది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.6 వేలు నేరుగా జమ చేస్తోంది.

కేంద్ర పెట్టుబడి సాయం రూ.18 వేలకు పెంచాలి

కేంద్ర పెట్టుబడి సాయం రూ.18 వేలకు పెంచాలి

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని రూ.6 వేల నుంచి 18 వేలకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్‌ చేసింది. మద్దతు ధరల గ్యారెంటీ చట్టం, రుణమాఫీ చట్టం, జాతీయ వ్యవసాయ మార్కెట్‌ విధాన ముసాయిదాను ప్రకటించాలని కోరింది.

Coastal AP Farmers: ముంచిన అకాల వర్షం

Coastal AP Farmers: ముంచిన అకాల వర్షం

అకాలవర్షం కోస్తా ప్రాంతంలోని రైతులను తీవ్రంగా ముంచింది. అనూహ్యంగా వచ్చిన వానతో ధాన్యం తడిసిపోయి, మామిడికాయలు నేలరాలాయి, మొక్కజొన్న పంటలు నష్టపోయాయి. కోస్తాలో పలు జిల్లాల్లో ఎడుగులు, పిడుగులతో వర్షాలు కురిశాయి

తాజా వార్తలు

మరిన్ని చదవండి