• Home » Farmers

Farmers

Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి

Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి

ఓ రైతుపై మొసలి దాడి చేసి నీళ్లలోకి లాక్కెళ్లిన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధి కూసుమూర్తి గ్రామ శివారు భీమానదిలో శనివారం చోటుచేసుకుంది.

Seed Supply Delay: సీజనొస్తున్నా.. సరఫరా ఏదీ

Seed Supply Delay: సీజనొస్తున్నా.. సరఫరా ఏదీ

రాయితీ విత్తనాల పంపిణీలో ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బడ్జెట్‌లో నిధులు ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ విడుదల చేయక పోవడం, పాత బకాయిల వల్ల సరఫరాదారుల అసహకారం తలెత్తింది.

CM Chandrababu: కేంద్రం రైతులకు ఇచ్చే అమౌంట్‌కు సమానంగా జమ చేస్తాం, ఆ రోజు నుంచి ఉచిత బస్సు ప్రయాణ  సౌకర్యం: చంద్రబాబు

CM Chandrababu: కేంద్రం రైతులకు ఇచ్చే అమౌంట్‌కు సమానంగా జమ చేస్తాం, ఆ రోజు నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం: చంద్రబాబు

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు పలు గుడ్ న్యూస్‌లు చెప్పారు. ఆగస్టు 15నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, కేంద్రం రైతులకు ఇచ్చే అమౌంట్‌కు సమానంగా జమ చేస్తామన్నారు.

 Harish Rao: బీఆర్‌ఎస్‌ నాయకత్వ బాధ్యతలు.. కేటీఆర్‌కు అప్పగిస్తే స్వాగతిస్తా

Harish Rao: బీఆర్‌ఎస్‌ నాయకత్వ బాధ్యతలు.. కేటీఆర్‌కు అప్పగిస్తే స్వాగతిస్తా

బీఆర్‌ఎస్‌ నాయకత్వ బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగిస్తే స్వాగతిస్తానని హరీశ్ రావు అన్నారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

Mahabubabad: ధాన్యం తూర్పార పడుతూ.. వడదెబ్బతో కుప్ప కూలిన అన్నదాత

Mahabubabad: ధాన్యం తూర్పార పడుతూ.. వడదెబ్బతో కుప్ప కూలిన అన్నదాత

పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి వెళ్లిన రైతు వడదెబ్బతో కుప్పకూలాడు. ఐదు రోజులైనా పంటను కొనుగోలు చేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తూ ఎండదెబ్బతో ధాన్యం రాశిపైనే మృతిచెందాడు.

Seeds Still Awaited: ఖరీఫ్‌ ప్రణాళిక ఖరారెప్పుడో

Seeds Still Awaited: ఖరీఫ్‌ ప్రణాళిక ఖరారెప్పుడో

ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తున్నా విత్తనాల ప్రణాళిక తీరక రైతులు అసహనంతో ఎదురుచూస్తున్నారు. వేసవి దుక్కులతో పొలాలు సిద్ధం చేసినా, విత్తనాల లేవు సాగుపై అనిశ్చితి కలిగిస్తోంది

యుద్ధం ఎఫెక్ట్..సరిహద్దుల రైతులు ఎమోషనల్

యుద్ధం ఎఫెక్ట్..సరిహద్దుల రైతులు ఎమోషనల్

పాకిస్తాన్, భారతదేశం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పంజాబ్, రాజస్తాన్‌లోని పలు గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. స్థానికుల ఇళ్లు శిథిలామవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

CM Chandrababu: సాయంత్రంలోగా సాయం

CM Chandrababu: సాయంత్రంలోగా సాయం

కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ప్రగతిని సాధించిందని, గతంలో రైతులు మరియు మిల్లర్లకు ఉన్న బకాయిలను చెల్లించడంలో కీలకపాత్ర పోషించిందని అధికారులు తెలిపారు. అకాల వర్షాలు వల్ల రైతులలో ఆందోళనలు ఉండగా, అదనపు టార్గెట్లు కేటాయించడం ద్వారా సహాయం అందించారు.

Good News: కౌలు రైతులకూ ‘అన్నదాత సుఖీభవ’ పథకం

Good News: కౌలు రైతులకూ ‘అన్నదాత సుఖీభవ’ పథకం

ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధమైంది. ప్రతి రైతు కుటుంబానికి రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందుతుంది. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ పథకం రాష్ట్రంలోని రైతుల జీవితాల్లో వెలుగులు నింపనుంది.

Cotton Procurement Scam: ఏఈవోలు, ఏవోల మెడకు బిగుస్తున్న ఉచ్చు

Cotton Procurement Scam: ఏఈవోలు, ఏవోల మెడకు బిగుస్తున్న ఉచ్చు

రైతులకు తెలియకుండా వారి పేర్లపై పత్తి ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి, అక్రమంగా పత్తి కొనుగోలు, విక్రయాలు నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులపై ఉచ్చు బిగుతోంది. ఆదిలాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో నకిలీ టీఆర్‌ పుస్తకాలు ముద్రించి మిల్లర్లకు అందించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి