• Home » Farmers

Farmers

Bhu Bharati  Applications: భూ భారతి దరఖాస్తుల స్వీకరణ పూర్తి

Bhu Bharati Applications: భూ భారతి దరఖాస్తుల స్వీకరణ పూర్తి

భూ భారతి చట్టం ప్రయోగాత్మక అమలుకు ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దరఖాస్తుల స్వీకరణ బుధవారంతో పూర్తయింది. కామారెడ్డి, ఖమ్మం, ములుగు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 15 రోజుల వ్యవధిలో వేల సంఖ్యలో దరఖాస్తులు అందాయి.

Bhatti Vikramarka: రైతులు, కూలీలకు అభివృద్ధి ఫలాలు అందాలి

Bhatti Vikramarka: రైతులు, కూలీలకు అభివృద్ధి ఫలాలు అందాలి

దేశ నిర్మాణంలో భాగస్వాములవుతోన్న రైతులు, రైతు కూలీల్లో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.

Punjab Farmers: 48 గంటల్లో పొలాలు ఖాళీ చేయండి.. పంజాబ్ రైతులకు బీఎస్ఎఫ్ సూచన

Punjab Farmers: 48 గంటల్లో పొలాలు ఖాళీ చేయండి.. పంజాబ్ రైతులకు బీఎస్ఎఫ్ సూచన

భారత్ పాకిస్థాన్ మధ్య భీకర యుద్ధం మరో రెండు రోజుల్లోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండియా - పాక్ బోర్డ్ వెంబడి ఉన్న పంజాబ్ రైతుల పొలాలను వెంటనే కోసేయాలని బీఎస్ఎఫ్..

Farmers Suicide: ఇద్దరు రైతుల ఆత్మహత్య..

Farmers Suicide: ఇద్దరు రైతుల ఆత్మహత్య..

పంట నష్టం, అప్పుల బాధతో జయశంకర్‌ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

Thummala Nageshwar Rao: రాష్ట్రంలో పంటల బీమా పథకం

Thummala Nageshwar Rao: రాష్ట్రంలో పంటల బీమా పథకం

రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వానాకాలం, యాసంగి సీజన్లలో పంటల బీమాకు వర్తించగల పంటలపై ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

పంట దిగుబడి సరిగా రాక, అప్పుల బాధ భరించలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలంలోని పౌనూరు గ్రామానికి చెందిన రైతు మంతెన కుమార్‌ (39) తనకున్న రెండెకరాల పొలంలో వరి పండిస్తున్నాడు.

Elephant: పంటలపై ఆగని ఒంటరి ఏనుగు దాడి

Elephant: పంటలపై ఆగని ఒంటరి ఏనుగు దాడి

పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడి కొనసాగుతూనే ఉంది.

రైతన్నలకు గుడ్ న్యూస్..ఈసారి సగటు కంటే 105% వర్షపాతం

రైతన్నలకు గుడ్ న్యూస్..ఈసారి సగటు కంటే 105% వర్షపాతం

Good News For Farmers: భారత వాతావరణ శాఖ రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని అంది. 105 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

Telangana Farmers Issues: భూ భారతి పైనే రైతుల ఆశలు

Telangana Farmers Issues: భూ భారతి పైనే రైతుల ఆశలు

భూ భారతి రెవెన్యూ చట్టాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో అమలు చేస్తూ రైతులకు భూసమస్యల పరిష్కారానికి అవకాశం కల్పిస్తున్నారు. పాస్‌పుస్తకాలు, సాదా బైనామా, వివాదాస్పద ఖాతాల పరిష్కారంపై రైతులు ఆశలు పెట్టుకున్నారు

 IMD Monsoon Report: నైరుతిలో వానలే వానలు

IMD Monsoon Report: నైరుతిలో వానలే వానలు

భారత వాతావరణ శాఖ ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో (జూన్-సెప్టెంబర్) సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సంవత్సరం 105% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి