Home » Farmers
రాయితీ విత్తనాల సరఫరాలో బదిలీల కారణంగా ఉద్యోగులు హడావుడి పడుతున్నారని అధికారులు తెలిపారు. విత్తనాలు పూర్తిస్థాయిలో రైతు సేవా కేంద్రాలకు చేరడం లేదని వ్యవసాయశాఖ తెలిపింది.
వరి నాట్లు వేసే నాటికి రైతులందరికీ రైతు భరోసా అందించి తీరతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
సంప్రదాయ వ్యవసాయాన్ని శాస్ర్తీయ దృక్పథంతో పునరుద్ధరించడం, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతూ రసాయనాల బెడద లేని ఆరోగ్యకర ఆహారాన్ని..
మహారాష్ట్రకు చెందిన శ్వేతా ఠాక్రే, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు "గ్రామ్హిత్" సేవలను ప్రారంభించి, పంటలకు సరైన ధర కల్పించారు. ఈ సేవ ద్వారా 35 వేల మందికి పైగా రైతులకు 40 శాతం ఆదాయం పెరిగింది.
రాష్ట్రంలో గత 2 నెలల్లో కురిసిన అకాల, వడగళ్ల వర్షాలతో 28 జిల్లాల్లో పంట దెబ్బ తిన్న రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలను(ఎంఎ్సపీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వరి, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా మొత్తం 14 రకాల ఉత్పత్తులకు మద్దతు ధరలను పెంచింది.
PM Kisan Yojana: పీఎం కిషాన్ యోజన పథకం 19వ విడతకు సంబంధించి గత ఫిబ్రవరి నెలలోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. 20వ విడత డబ్బులు అతి త్వరలో రైతుల ఖాతాల్లో జమవ్వనున్నాయి.
ఎస్ఎల్బీసీ ప్రమాదం దురదృష్టకరమని...అత్యాధునిక టెక్నాలజీతో త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. ఐదేళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి హామీ ఇచ్చారు.
Kisan Credit Card Apply Online: అన్నదాతల వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం క్రెడిట్ కార్డు (KCC) పథకం ప్రవేశపెట్టింది. రైతులు మాత్రమే కాకుండా మత్స్య సంపద, పశు సంవర్ధకంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరి, కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇదివరకే కార్డు ఉన్నవారు e-KYC అప్డేట్ కోసం ఏం చేయాలి?
జిల్లాలో జూన్ నాల్గవ తేదీ నుంచి వేరుశనగ విత్తనకాయల పంపిణీ చేపట్టనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖాధికారి మురళీకృష్ణ తెలిపారు.