• Home » Farmers

Farmers

Andhra Pradesh: ధాన్యం బకాయిల కోసం రైతుల ధర్నా

Andhra Pradesh: ధాన్యం బకాయిల కోసం రైతుల ధర్నా

రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలోని పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు.

 National Turmeric Board: పసుపు బోర్డుతో దేశవ్యాప్తంగా రైతులకు సేవలు

National Turmeric Board: పసుపు బోర్డుతో దేశవ్యాప్తంగా రైతులకు సేవలు

కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులకు సేవలందించనుంది. దేశంలోని 24 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో పసుపు ఉత్పత్తి అవుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిసా, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో రైతులు పసుపు పండిస్తున్నారు. గతంలో స్పైసెస్‌ బోర్డు కింద ఈ పసుపు రైతులకు సేవలందేవి.

Totapuri: తోతాపురి నష్టాల్ని పూడ్చుతున్న టేబుల్‌ వెరైటీస్‌

Totapuri: తోతాపురి నష్టాల్ని పూడ్చుతున్న టేబుల్‌ వెరైటీస్‌

తోతాపురి రకం కాయల్ని గిట్టుబాటు ధరలేకపోవడంతో అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న మామిడి రైతులను రకాలుగా పేరుపడ్డ టేబుల్‌ వెరైటీస్‌ ఆదుకుంటున్నాయి.

Amit shah: వారిని వదిలేది లేదు.. కేంద్రమంత్రి అమిత్ షా సెన్సేషనల్ కామెంట్స్..

Amit shah: వారిని వదిలేది లేదు.. కేంద్రమంత్రి అమిత్ షా సెన్సేషనల్ కామెంట్స్..

నిజామాబాద్‌లో కేంద్రమంత్రి అమిత్ షా పసుపు బోర్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని అన్నారు.

MP Lavu Sri Krishna: అన్నదాతలకు మేలు చేసేలా ఆహారధాన్యాల సేకరణ లావు

MP Lavu Sri Krishna: అన్నదాతలకు మేలు చేసేలా ఆహారధాన్యాల సేకరణ లావు

ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ఆహార ధాన్యాలను సేకరించే ప్రక్రియలో రైతులకు మరింత మేలు చేకూర్చే దిశగా చర్యలు తీసుకుంటామని భారత ఆహార సంస్థ రాష్ట్రస్థాయి సంప్రదింపుల కమిటీ చైర్మన్‌, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు.

Cocoa Farmers: ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కోకో గింజల కొనుగోలు

Cocoa Farmers: ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కోకో గింజల కొనుగోలు

రాష్ట్రంలో కోకో రైతుల సమస్య దాదాపు పరిష్కారమైంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పలు కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేస్తున్నాయి.

Aathmiya Bharosa: వారంలోనే ఆత్మీయ భరోసా

Aathmiya Bharosa: వారంలోనే ఆత్మీయ భరోసా

వానాకాలం సీజన్‌లో రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం చేసే అంశంపై దృష్టి సారించింది.

PM Kisan: అన్నదాత కు అంతా సిద్ధం

PM Kisan: అన్నదాత కు అంతా సిద్ధం

అన్నదాతల ఆనందమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అతి త్వరలోనే అమలు చేయనుంది.

Farmers: సాగు చేయని భూములకు రైతు భరోసా వద్దు

Farmers: సాగు చేయని భూములకు రైతు భరోసా వద్దు

సాగు చేయని, పంటలు పండించని భూములకు రైతు భరోసా ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది.

Bhatti Vikramarka: రైతు భరోసా.. తక్కువ రోజుల్లో ఎక్కువ నిధులు!

Bhatti Vikramarka: రైతు భరోసా.. తక్కువ రోజుల్లో ఎక్కువ నిధులు!

రాష్ట్ర విభజన సమయంలో మిగులు బడ్జెట్‌తో ప్రభుత్వాన్ని అప్పగిస్తే.. గత ప్రభుత్వ పెద్దలు వారు చెప్పిన రైతుబంధు నిధులను ఏనాడు సక్రమంగా పంపిణీ చేయలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి